*తిరుమల సమాచారం*
*ఓం నమో వేంకటేశాయ*
🕉 ఈరోజు సోమవారం *23-09-2019* ఉదయం *5* గంటల సమయానికి.
🕉 తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ....
🕉 శ్రీవారి దర్శనానికి *5* కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు....
🕉 శ్రీవారి సర్వ దర్శనానికి *4* గంటల సమయం పడుతోంది.....
🕉 ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి *3* గంటల సమయం పడుతుంది....
🕉 నిన్న సెప్టెంబర్ *22* న *88,789* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
🕉 నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు *₹ 3.04* కోట్లు.
🕉🕉🕉🕉🕉🕉