తణుకు దగ్గర నత్త రామేస్వరం లో కోడెల విగ్రహాన్ని తయారు

అమరావతి


తణుకు దగ్గర నత్త రామేస్వరం లో కోడెల విగ్రహాన్ని తయారు



మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి చెందిన వార్త తెలుసుకున్న ఏకే ఆర్ట్స్ సంస్ధ అధినేత అరుణ్ ప్రసాద్ ఉడయార్ కోడెలకు నివాళులర్పించారు.


కోడెల విగ్రహాన్ని తయారుచేసి ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని నిర్ణయించారు.


గతంలో ఇదే సంస్ధ ఆధ్వర్యంలో సత్తెనపల్లి పట్టణంలోని తరకరామా సాగర్ లో నున్న 36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని తయారు చేసింది ఈ సంస్ధ నిర్వాహకులే.