27–09–2019
అమరావతి
*రేపు ఉదయం విశాఖ వెళ్లనున్న సీఎం వైయస్.జగన్
*బలిరెడ్డి సత్యారావుకు నివాళులు అర్పించనున్న ముఖ్యమంత్రి*
అమరావతి: మరణించిన సీనియర్నాయకుడు, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావుకు నివాళులు అర్పించేందుకు రేపు ఉదయం విశాఖపట్నం వెళ్లనున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్.