- నంద్యాల 21-9-19 -
*నంద్యాల డివిజన్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా వరద నష్టాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి*
*నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ హెలిప్యాడ్ లో దిగి, మునిసిపల్ ఆఫీసు లో వరదపై సమాచార శాఖ ఫోటో ప్రదర్శనను తిలకించి, అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి* --