వరంగల్ అర్బన్ జిల్లా బిజెపి కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు
రావు పద్మ
వరంగల్:
హనుమకొండ నగరం లో
బిజెపిఆధ్వర్యంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఖ్య్ మాట్లాడుతున్న బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు శ్రీ నల్లు ఇంద్రసేనరెడ్డి . ఈ సమావేశంలో బిజెపి యువమొర్చ రాష్ట్ర కార్యదర్శి సంపర్క అభియాన్ కన్వీనర్ బొక్క బాల్ రెడ్డి,,,. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావుల కిషన్,. గంద్రతి యాదగిరి, పులి సర్తోతం రెడ్డి, జిల్లా నాయకులు కొలను సంతోష్ రెడ్డి, సంగనీ జగదీశ్వర్, మండల సురేష్, రాజేంద్ర ప్రసాద్, మంతెన రమేష్, మాందటి వినోద్, గోగికార్ అనిల్, కోటేశ్వరరావు,. , నాను నాయక్,, కందగట్ల సత్యనారాయణ, బోలపల్లి మహేశ్వర్ గౌడ్, శ్రీహరి యాదవ్, పృథ్విరాజ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.............
*హన్మకొండ బీజేపీ ఆఫీస్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనరెడ్డి
ప్రెస్ మీట్లో మాట్లాడిన కామెంట్స్ :*
• 1969 నుండి తెలంగాణ కోసం పోరాడిన కొండ లక్ష్మణ్ బాపూజీ . అన్నారు
• 1956,1969 లో పోరాడిన వారు అసువులు బాసిన వారి పేర్లు కూడా స్మరించకుండా ఉన్న వ్యక్త మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. అని దుయ్యబట్టారు.
• కొండ లక్ష్మన్ బాపూజీ పేరున విశ్వవిద్యాలం పెట్టడాన్ని స్వాగతిస్తున్నాం తెలిపారు.
• కేసీఆర్ తన కుటుంబం గూర్చి తప్ప.. ప్రజల గూర్చి మాట్లాడటం లేదు. వా స్తవ మా కాదా?
• ఓట్లు పడేవరకు రైతు బంధు ఇచ్చాడు, తర్వాత ఇవ్వకుండా మోసం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం. ఆయన ఆవేశంగా తెలిపారు.
• ప్రస్తుతం ఎన్నికల కోసమే సూర్యాపేట జిల్లా కు మాత్రమే రైతుబందు డబ్బులు ఇస్తున్నారు.
• మే, జూన్ మాసం వరకే రైతులకు ఎరువులను సిద్ధం చేయాల్సిన ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేదు..
• రైతులు యూరియా కోసం లైన్ లో నిలుచుని పాముకాటుకు గురై ప్రాణాలు తీసుకుంటున్న ప్రభుత్వానికి ఏమాత్రము కూడాస్పందన లేదు.?
• యూరియా కోసం ప్రాణాలు తీసుకున్న రైతు ప్రాణాలు ప్రభుత్వ హత్యలే.. కాదా???
• యూరియా కొనుగోలు కోసం కేటాయించిన నిధులు రైతులకే ఇవ్వాలి కానీ బడ్జెట్ను ఎన్నికలకు మళ్లించారు?.
• వ్యాపారులకు లాభం చేకూరేలా ప్రభుత్వం పనిచేస్తుంది.
• తెలంగాణలోనిరైతులకు న్యాయం జరగక పోతే ఉద్యమాలు చేస్తాం అన్యాయాన్ని కూడా ఎదురిస్తాం..
• మోడీ 6 ఏళ్ల పాలనపై దేశంలో ఉన్న ప్రముఖలను కలిసి మోడీ విజయలపై సంపర్క అభియాన్ నిర్వహిస్తున్నాం. అనే బిజెపి నాయకులు తెలిపారు.