నంద్యాల : మునిసిపల్ ఆఫీసులో అధికారులతో వరద పరిస్థితి పై ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష.. పాయింట్స్..
దేవుడి దయతో రాయలసీమ లో వర్షాలు బాగా కురిశాయి..వర్షపాతం నార్మల్ అయింది: సీఎం
నంద్యాల మునిసిపల్ ఆఫీసులో అధికారులతో వరద పరిస్థితి పై ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి సమీక్ష.. పాయింట్స్..
దేవుడి దయతో రాయలసీమ లో వర్షాలు బాగా కురిశాయి..వర్షపాతం నార్మల్ అయింది: సీఎం
కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ లో 17 మండలాల్లో వర్షం.ఎక్కువ పడి.. 784 కోట్ల మొత్తం లాస్ లో ఆర్ అండ్ బి రోడ్లు 422 కోట్లు ,.103 కోట్లు పీఆర్ రోడ్లపై నష్టం: సీఎం
పంట నష్టం 31 వేల హెక్టార్లలో,, రెండు వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు లాస్ : సిఎం
*అధికారులు వరద ప్రాంతాల్లో పంట నష్టం, ఇతర నష్టం వివరాల సేకరణలో లిబరల్ గా మానవత్వం తో ఉండండి:సీఎం*
భవిష్యత్ లో కుందూ నదీ ఏరియా లో , నంద్యాల ప్రాంతంలో వరద నష్టం జరగ కుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటాం:సీఎం
47 సంవత్సరాల సీడబ్ల్యూసీ రిపోర్ట్ ప్రకారం 1200 ల టీఎంసీ ల నుండి 10 సంవత్సరాల లో 600 ల టీఎంసీల కు, 5 సంవత్సరాల లో 400 ల టీఎంసీల కు శ్రీశైలం వరద ప్రవాహం పడిపోయింది:సీఎం
కృష్ణా ఆయకట్టు, రాయలసీమ ను సస్యశ్యామలం చేయడానికి తెలంగాణ సీఎం తో మాట్లాడి గోదావరి నీళ్లను కృష్ణా నదికి అనుసంధానం చేయడానికి చర్యలు చేపట్టాము:సీఎం
రాయలసీమ లో ప్రతి డ్యాము ను నీటితో నింపుతాము:సీఎం
కుందూ నదిని వెడల్పు చేసి స్థానిక వరద నష్టం నివారణకు చర్యలు..
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నంద్యాలలో చామ కాల్వ వెడల్పు, ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి చర్యలు ప్రారంభించారు.. మధ్యలో ఆగాయి..తిరిగి చేస్తాము:సీఎం
వరద బాధితులను అందరినీ ఆదుకుంటాం.. రేగులర్ గా ఇచ్చే వరద ఆర్థిక సాయం కంటే ప్రతి ఇంటికీ అదనంగా 2 వేలు ఆర్థిక సహాయం ఇవ్వాలని..కలెక్టర్ కార్యాలయం లో ప్రత్యేక సెల్ పెట్టాలని కలెక్టర్ వీరపాండియన్ కు సీఎం ఆదేశం
ప్రతి ఒక్కరి మెహంలో చిరునవ్వు నింపేలా అధికారులు మానవత్వం తో పని చేసి వరద బాధితులను ఆదుకోండి:సీఎం
వరద బాధితులకు ఇళ్లను కట్టిస్తాము:సీఎం
ఇంఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ ఇక్కడే సాయంత్రం వరకు ఉండి సమీక్ష చేస్తారు:సీఎం
మీటింగ్ ముగిసింది.. సీఎం గారు హెలిప్యాడ్ కు బయలుదేరి వెళ్లారు
------------------
DD I&PR KNL
కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ లో 17 మండలాల్లో వర్షం.ఎక్కువ పడి.. 784 కోట్ల మొత్తం లాస్ లో ఆర్ అండ్ బి రోడ్లు 422 కోట్లు ,.103 కోట్లు పీఆర్ రోడ్లపై నష్టం: సీఎం
పంట నష్టం 31 వేల హెక్టార్లలో,, రెండు వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు లాస్ : సిఎం
*అధికారులు వరద ప్రాంతాల్లో పంట నష్టం, ఇతర నష్టం వివరాల సేకరణలో లిబరల్ గా మానవత్వం తో ఉండండి:సీఎం*
భవిష్యత్ లో కుందూ నదీ ఏరియా లో , నంద్యాల ప్రాంతంలో వరద నష్టం జరగ కుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటాం:సీఎం
47 సంవత్సరాల సీడబ్ల్యూసీ రిపోర్ట్ ప్రకారం 1200 ల టీఎంసీ ల నుండి 10 సంవత్సరాల లో 600 ల టీఎంసీల కు, 5 సంవత్సరాల లో 400 ల టీఎంసీల కు శ్రీశైలం వరద ప్రవాహం పడిపోయింది:సీఎం
కృష్ణా ఆయకట్టు, రాయలసీమ ను సస్యశ్యామలం చేయడానికి తెలంగాణ సీఎం తో మాట్లాడి గోదావరి నీళ్లను కృష్ణా నదికి అనుసంధానం చేయడానికి చర్యలు చేపట్టాము:సీఎం
రాయలసీమ లో ప్రతి డ్యాము ను నీటితో నింపుతాము:సీఎం
కుందూ నదిని వెడల్పు చేసి స్థానిక వరద నష్టం నివారణకు చర్యలు..
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నంద్యాలలో చామ కాల్వ వెడల్పు, ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి చర్యలు ప్రారంభించారు.. మధ్యలో ఆగాయి..తిరిగి చేస్తాము:సీఎం
వరద బాధితులను అందరినీ ఆదుకుంటాం.. రేగులర్ గా ఇచ్చే వరద ఆర్థిక సాయం కంటే ప్రతి ఇంటికీ అదనంగా 2 వేలు ఆర్థిక సహాయం ఇవ్వాలని..కలెక్టర్ కార్యాలయం లో ప్రత్యేక సెల్ పెట్టాలని కలెక్టర్ వీరపాండియన్ కు సీఎం ఆదేశం
ప్రతి ఒక్కరి మెహంలో చిరునవ్వు నింపేలా అధికారులు మానవత్వం తో పని చేసి వరద బాధితులను ఆదుకోండి:సీఎం
వరద బాధితులకు ఇళ్లను కట్టిస్తాము:సీఎం
ఇంఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ ఇక్కడే సాయంత్రం వరకు ఉండి సమీక్ష చేస్తారు:సీఎం
మీటింగ్ ముగిసింది.. సీఎం గారు హెలిప్యాడ్ కు బయలుదేరి వెళ్లారు
-