28–09–2019
*. నేటి ఉదయం విశాఖ రానున్న సీఎం శ్రీ వైయస్.జగన్*
*బలిరెడ్డి సత్యారావుకు నివాళులు అర్పించనున్న ముఖ్యమంత్రి*
విశాఖపట్నం: మరణించిన సీనియర్నాయకుడు, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావుకు నివాళులు అర్పించేందుకు నేటి ఉదయం విశాఖపట్నం రానున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్.