APJF నెల్లూరు జిల్లా అక్రిడియేషన్స్ కమిటీ సభ్యులు గా అభయం శ్రీనివాస్.

APJF నెల్లూరు జిల్లా అక్రిడియేషన్స్ కమిటీ సభ్యులు గా అభయం శ్రీనివాస్.
అమరావతి డిసెంబర్,13,(అంతిమ తీర్పు) : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అక్రిడియేషన్స్ కమిటీ సబ్యులుగా 20 ఏళ్లుగా జర్నలిజం వృత్తి లో వుంటున్న అభయం దిన పత్రిక ఎడిటర్ శ్రీ శాఖమురి శ్రీనివాస్ ను apjf యూనియన్ రాష్ట్రా కమిటీ ఎంపిక చేసింది. ఈమేరకు శుక్రవారం నెల్లూరు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు కు లేఖ పంపనుఉన్నారు.వివిధ పత్రిక ల సంపాదకులు, పబ్లిషర్స్ శ్రీనివాస్ ను కలిసి అభినందనలు తెలియజేశారు.తనని ఎంపిక చేసిన apjf రాష్ట్ర అధ్యక్షులు కృష్ణానజనేయులు,ప్రధాన కార్యదర్శి శ్రీ వంశీ కృష్ణ ,రాష్ట్ర సీనియర్ కార్యదర్శి శ్రీ ఎం.కృపవరం,రాష్ట్ర కార్యదర్శి మరియు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఇంఛార్జి శ్రీ వీర్ల  శ్రీరాం యాదవ్ లకు అభయం శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేసారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు