అమరావతి: పాక్‌ జైలు నుంచి విడుదలైన మత్స్యకారులను కలుసుకున్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌*  *క్యాంపు కార్యాలయంలో మత్స్యకారులతో సమావేశమైన సీఎం* 

*08–01–2020*
*అమరావతి*


*అమరావతి: పాక్‌ జైలు నుంచి విడుదలైన మత్స్యకారులను కలుసుకున్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌* 
*క్యాంపు కార్యాలయంలో మత్స్యకారులతో సమావేశమైన సీఎం* 
*వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్న సీఎం*
*పేరుపేరునా పలకరించిన ముఖ్యమంత్రి*
*బతికినంత వరకూ మీ పేరు చెప్పుకుంటాం: మత్స్యకారులు*
*మీలో ఏదో కనిపించని శక్తి  ఉందని, అందుకనే మేం బయటకు రాగలిగామన్న మత్స్యకారులు*
*14 నెలలపాటు పాక్‌ జైల్లో చిక్కుకున్న మత్స్యకారులు*
*వీరికి ప్రభుత్వం నుంచి రూ. 5లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తూ చెక్కులు పంపిణీ చేసిన సీఎం*


అమరావతి :  పాకిస్తాన్‌ జైల్లో నుంచి విడుదలైన మత్స్యకారులతో సమావేశమైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. 
పాక్‌ సరిహద్దుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?: సీఎం
పోర్టు అనేది లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు వలసవెళ్లాల్సి వస్తోంది: సీఎం
మాకు ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించి ఇస్తే ఇక్కడే మేం మా కుటుంబాలతో కలిసి ఉంటాం: మత్స్యకారులు
వేటకు వెళ్లిన తర్వాత పట్టే చేపలను బట్టి మాకు కూలీ ఇస్తారు: మత్స్యకారులు
మా ప్రాంతంలో సముద్ర తీరం ఉంది : 
కాని 10–15వేల మంది గుజరాత్‌కు  వెళ్లాల్సి వస్తోంది:
జెట్టీలు, ఫిషింగ్‌ హార్బర్‌ లేకపోవడం వల్ల  మేమంతా గుజరాత్‌కు వలస వెళ్లి వస్తోంది: మత్స్యకారులు
చేసే పనిని బట్టే మాకు జీతాలు ఇస్తారు : 
మాకు మీరు నిజంగా ఊపిరి పోశారు :
బతికినంత వరకూ మీ పేరు చెప్పుకుంటాం:
మీలో ఏదో కనిపించని శక్తి  ఉందని, అందుకనే మేం బయటకు రాగలిగామన్న మత్స్యకారులు
మత్స్యకారులకోసం జట్టీలు కట్టించి ఇస్తామన్న సీఎం
భావనపాడు పోర్టు నిర్మాణంకోసం ప్రయత్నాలు చేస్తున్నాం: సీఎం
మత్స్యకారులకోసం ప్రత్యేకంగా ఒక జెట్టీని కేటాయిస్తాం: సీఎం
శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులు కోరిన విధంగా మంచి జెట్టీని కట్టిస్తాం: సీఎం
ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం చేస్తున్నాం: సీఎం
మీరు ఉపాధికోసం వేరే ప్రాంతాలకు వలసవెళ్లకుండా ఈ ఆర్థికసహాయం మీకు ఉపయోగపడుతుంది:
పాకిస్థాన్‌ జైల్లో ఉన్న మిగిలిన ఇద్దరినీ విడిపించేందుకు ప్రయత్నాలు : సీఎం
అలాగే బంగ్లాదేశ్‌ జైల్లో ఉన్న 8 మందినీ విడిపించేందుకు ప్రయత్నాలు చేయాలని అధికారులకు సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఆదేశం


*పాకిస్తాన్‌ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల పై  నివేదిక*


2018 నవంబరులో చేపల వేటకు వెళ్లి పాకిస్ధాన్‌ తీర జలాల్లో యాధృచ్చికంగా ప్రవేశించిన 22 మంది మత్స్యకారులు
22 మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకున్న పాక్‌ కోస్ట్‌ గార్డు దళం
 
అరెస్టు అయిన 22 మంది మత్స్యకారుల్లో 15 మంది శ్రీకాకుళం, 5గురు విజయనగరం జిల్లా, 2 తూర్పు గోదావరి జిల్లా వాసులు. 
గుజరాత్‌కు చెందిన చేపలబోట్లలో పనికి వెళ్లి పాకిస్తాన్‌ కోస్ట్‌గార్డు దళాలకు చిక్కిన మత్స్యకారులు


జాలర్లు పాకిస్తాన్‌ అదుపులో ఉన్న విషయాన్ని ధృవీకరించుకున్న అనంతరం వారి విడుదలకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం


భారత ప్రభుత్వ విదేశాంగశాఖ, మరియు గౌరవ ప్రధానమంత్రి పలు మార్లు విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం 


నిర్భందంలో ఉన్న మత్స్యకారుల విడుదల అయ్యేవరకు వారి కుటుంబాల ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ప్రభుత్వం


1) కుటుంబానికి నెలకు రూ.4500 చొప్పున ఫెన్షన్‌ మంజూరు
2) ప్రతి కుటుంబానికి నెలకు రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియా
3) ప్రతి కుటుంబానికి 75శాతం సబ్సిడీపై వలలు, బోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం


కేంద్రం ద్వారా మత్స్యకారుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వ నిరంతర విజ్ఞప్తుల ఫలితంగా పాక్‌ జైల్లో నుంచి మత్య్యకారుల విడుదలకు అంగీకరిస్తూ భారత్‌ ప్రభుత్వానికి సమాచారమిచ్చిన పాకిస్తాన్‌ అధికారులు 


అరెస్టు కాబడిన 22 మంది మత్సా్యకారుల్లో 20 మందిని 06–01–2020నాడు విడుదల చేసిన పాకిస్తాన్‌ అధికారులు


భారత్‌–పాక్‌ సరిహద్దుల్లోని వాఘా చెక్‌ పోస్టు వద్ద మత్సా్యకారులను స్వయంగా రిసీవ్‌ చేసుకున్న రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి శ్రీ మోపిదేవి వెంకటరమణ, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ పూనం మాలకొండయ్య, మత్స్యశాఖ కమిషనర్‌ జి సోమశేఖరం


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image