*23–02–2020*
*అమరావతి*
సోమవారం (24–02–2020) విజయనగరం వెళ్లనున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్
*జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించనున్న సీఎం*
ఉదయం 9.10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం వైయస్.జగన్
11 గంటలకు విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాల చేరుకోనున్న ముఖ్యమంత్రి
విజయనగరం అయోధ్యా మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించనున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్
11.25 వైయస్సార్ జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించి అనంతరం బహిరంగసభలో ప్రసంగించనున్న సీఎం
పోలీస్ బారెక్ గ్రౌండ్స్లో నిర్మించిన దిశా పోలీస్ స్టేషన్ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్
మధ్యాహ్నం 1 గంటకు విజయనగరం నుంచి బయలుదేరనున్న సీఎం
తిరిగి తాడేపల్లి చేరుకోనున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్