సోమవారం (24–02–2020) విజయనగరం వెళ్లనున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌

*23–02–2020*
*అమరావతి*


   సోమవారం (24–02–2020) విజయనగరం వెళ్లనున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌


*జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించనున్న సీఎం*


ఉదయం 9.10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం వైయస్‌.జగన్‌


11 గంటలకు విజయనగరం పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాల చేరుకోనున్న ముఖ్యమంత్రి


 విజయనగరం అయోధ్యా మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించనున్న ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌


11.25 వైయస్సార్‌ జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించి అనంతరం బహిరంగసభలో ప్రసంగించనున్న సీఎం


 పోలీస్‌ బారెక్‌ గ్రౌండ్స్‌లో నిర్మించిన దిశా పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌


మధ్యాహ్నం 1 గంటకు విజయనగరం నుంచి బయలుదేరనున్న సీఎం


 తిరిగి తాడేపల్లి చేరుకోనున్న ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు