10–02–2020
అమరావతి
అమరావతి: వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు దిశగా ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు
వివిధ అంశాల్లో విజ్ఞానమార్పిడి, శిక్షణలకోసం 11 జాతీయ ప్రఖ్యాత
సంస్థలతో అవగాహన ఒప్పందాలు
ఈ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్న వైయస్సార్ రైతు భరోసా కేంద్రాలు
సీఎం క్యాంపు కార్యాలయంలో కాసేపట్లో అవగాహనా ఒప్పందాలపై సంతకాలు
చెన్నైలోని ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్, న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, న్యూఢిల్లీలోని సాయిల్ సైన్స్ డివిజన్, హైదరాబాద్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్, ఫరీదాబాద్లోని సెంట్రల్ ఫెర్టిలైజర్ క్వాలిటీ కంట్రోల్ మరియు శిక్షణ సంస్థ, వారణాశిలోని నేషనల్ సీడ్ రీసెర్చ్ మరియు శిక్షణ సంస్థ, హైదరాబాద్లోని సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్, కర్నాల్లోని నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ , ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, బెంగుళూరుకు చెందిన సదరన్ రీజినల్ యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ మరియు ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ హెల్త్ అండ్ వెటర్నరీ బయోలాజికల్స్, ఐసీఏఆర్ – సీఐఎఫ్ఏ సంస్థలతో కుదరనున్న అవగాహన