అగ్రికల్చర్ కౌన్సిల్ ముసాయిదా బిల్లు కు క్యాబినెట్ ఆమోదం...

అమరావతి...


 *ముగిసిన మంత్రివర్గ సమావేశం...*


ఏపీ అగ్రికల్చర్ కౌన్సిల్ ముసాయిదా బిల్లు కు క్యాబినెట్ ఆమోదం...



వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని క్యాబినెట్ నిర్ణయం...


స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం.


మార్చి 15వతేది కళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి.


డబ్బు,మద్యం లేకుండా ఎన్నికలు నిర్వహించాలి..


ఎన్నికల్లో డబ్భులు,మద్యం   పంపిణీ చేసే అభ్యర్థులు దొరికితే వారిపై అనర్హత వేటు వెయ్యాలని నిర్ణయం....


ఎన్నికల నియమాలు ప్రకారం ఎవరైనా అభ్యర్థులు దొరికితే మూడు సంవత్సరాలు శిక్ష తో పాటు అనర్హత వేటు....


పంచాయతీ ఎన్నికల ప్రక్రియను 13 రోజుల నుండి 15 రోజుల మార్చే చట్టానికి క్యాబినెట్ ఆమోదం...


పంచాయతీల ప్రచారం 5 రోజులు, ఎంపీటీసీ&జడ్పీటీసీ ప్రచారాలకు 7రోజులు 


సడెల్ ప్రాంతాల్లో సర్పంచ్, mptc zptc పోటీకి గిరిజనులు మాత్రమే అర్హులు...


 ఎన్నికైన సర్పంచ్ ఖచ్చితంగా గ్రామాల్లో ఉండాలని నిర్ణయం


మున్సిపల్,పంచాయతీ ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంచితే మూడు సంవత్సరాలు శిక్ష, అనర్హత వేటు..



మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ15రోజులకు కుదించడం జరిగింది...


ఆంద్రప్రదేశ్  నాన్ పైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం..


ఆంద్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు ఆమోదం...


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు