రాష్ట్రం లో రౌడీ రాజ్యం కొనసాగుతుంది

*విజయవాడ*


పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు ను కలిసిన టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ


*బోండా ఉమ*


రాష్ట్రం లో రౌడీ రాజ్యం కొనసాగుతుంది


స్థానిక సంస్థల ఎన్నికలలో వైసిపి అరాచకాలకు పాల్పడుతుంది


టిడిపి అభ్యర్థుల నామినేషన్లు లాక్కుని‌ చించేస్తున్నారు


నిన్న జరిగిన దాడి  ఘటన. ప్రజలు అందరూ‌ చూశారు


మమ్మలను చంపాలని మూడు చోట్ల ప్రయత్నం చేశారు


అదృష్టవశాత్తు నేను, బుద్దా వెంకన్న ప్రాణాలతో‌ బయటపడ్డాం


ప్రభుత్వం తన‌ సొంతానికి  పోలీసు వ్యవస్థ ను‌ వాడుకుంటుంది


మాజీ సిఎం‌ చంద్రబాబు వచ్చినా డిజిపి అపాయింట్మెంట్ ఇవ్వాలేదు


అడిషనల్ డిజి కి అన్నీ వివరించాం.. అయినా‌ విచారణ జరగలేదు


మొక్కుబడిగా కేసులు పెట్టి.. చేతులు దులుపుకున్నారు


చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్ లను రాజకీయాల్లో లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారు


పోలీసులు కు మేము సమాచారం ఇచ్చి బయలు దేరాం


వారి నుంచి పిన్నెల్లి వర్గాలని సమాచారం వెళ్లింది.. అందుకే వారు పధకం ప్రకారం దాడి చేశారు


హైకోర్టు న్యాయవాది తీవ్రంగా గాయపడి.. పరిస్థితి విషమంగా ఉంది


ఇప్పటికే డిజిపి కి అన్ని విషయాలు తెలియ చేసినా స్పందన లేదు


పోలీసులు పై నమ్మకం మాకు లేదు.. పోలీసులే సమాచారం వైసిపికి నాయకులకు చేర వేస్తున్నారు


చంద్రబాబు తో సహా అందరు టిడిపి నేతల ఫోన్ లు ట్యాపింగ్ లో ఉన్నాయి


ఈ హక్కు ఎవరిచ్చారు.. ఇంతకంటే చంపేయండి.. రేపు అయినా‌ చంపాలని చూస్తున్నారు


సిపి ని కలిసి మరోమారు అన్ని విషయాలు వివరించాం


సాయంత్రం గవర్నర్ ను కలిసి ప్రభుత్వం అరాచకాల పై ఫిర్యాదు చేస్తాం


చెక్ పోస్ట్ లు పెట్టి అక్రమాలు నియంత్రించడంలో ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి


మాకు బెదిరింపులు, ఫోన్లు అనేకం వస్తున్నాయి


మీడియా కూడా ఉన్నవి ఉన్నట్లుగా కధనాలు ఇవ్వాలి


మాకు ఎఏం జరిగినా పోలీసు వ్యవస్థ బాధ్యత వహించాలి


మేము మాచర్ల పోలీస్టేషన్ కే వెళ్లాం.. ప్రచారానికి కాదు


మా పై హత్యాయత్నం స్కెచ్ మొత్తం తాడేపల్లి కార్యాలయం నుంచే జరిగింది


2017లో ప్రమాదం ఫొటో పెట్టి..  ఇప్పుడు జరిగినట్లు‌ చూపిస్తున్నారు


మా ప్రాణాలకు రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం


ఎవరెవరికో ప్రభుత్వం గన్ మెన్లను ఇచ్చింది.. మాకు కూడా ఇప్పచాలని కోరుతున్నాం


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు