మానవత్వాన్ని చాటుకున్న పట్టణ సీఐ,

మానవత్వాన్ని చాటుకున్న పట్టణ సీఐ,


ఎమ్మిగనూరు, టౌన్,మార్చి, 24 (అంతిమతీర్పు):-ఎమ్మిగనూరు పట్టణంలోని కరోనా వైరస్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిషేధించినఅమలనుపటిష్టంగాచేపట్టేందుకుపట్టణంలోనీ ప్రజలు, మహిళలుఎవరైనా కానీ రోడ్లపైకి తిరగకుండా 144వ సెక్షన్ను అమలు పరిచారు.ఎమర్జెన్సీ కేసులు మాత్రమే హాస్పిటల్ కి వెళ్లే వారిని మాత్రమే పోలీసులు అనుమతి ఇస్తారు.పట్టణంలోని  144వ సెక్షన్ అమలులో ఉండటంతో స్థానిక వైయస్సార్ సర్కిల్ పరిధిలోహాస్పిటల్ కి వెళ్లడానికి రవాణా సౌకర్యం లేక  మండుటెండల్లో నడుచుకుంటూ  ఇద్దరు మహిళలు పురిటి బిడ్డను చేతపట్టుకొని హాస్పిటల్ కి  వెళ్తుంటేవారిని చూసి చలించిపోయిఅటుగా వెళ్తున్న సమయంలో  పట్టణ సీఐ శ్రీధర్ వారిని చూసి బండి ఆపి దగ్గరకు వెళ్లి వివరాలను తెలుసుకొని వాళ్ళు హాస్పిటల్ కి వెళ్ళాలి అని తెలియజేయడంతో వెళ్లవలసిన  హాస్పిటల్  కు తన వాహనం ద్వారా వారిని చేర్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు