రాష్ట్రాన్ని జగరోనా వైరస్ నాశనం చేస్తుంది :లోకేష్

అమరావతి


పెనుమాక గ్రామంలో 80 గంటల దీక్ష చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపి దీక్ష విరమింపజేసిన నారా లోకేష్


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్....



83రోజులుగా మహిళలు, రైతులు ఆందోళన చేస్తున్నారు


ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది.


రాష్ట్రాన్ని జగరోనా వైరస్ నాశనం చేస్తుంది.


ఏనాడైనా రాజధాని కోసం ఉద్యమం చేయాల్సి వస్తుందని ఊహించారా


మూడు ముక్కల రాజధానుల వల్ల ఏపీ ఎలా అభివృద్ధి చెందుతుంది ?


అమరావతిలో ఉన్న‌ వనరులు, అవకాశాలు కూడా నాశనం‌ చేస్తున్నారు


అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలి.. పరిపాలన వికేంద్రీకరణ కాదు


రైతులు కూడా అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు


మీ ఉద్యమం నీరు గార్చాలని పేయిడ్ ఆర్టిస్ట్ లు పేరుతో మిమ్ములను అవమానిస్తున్నారు


డిఎస్పీ స్థాయి అధికారి బూటు కాలుతో మహిళలను తంతారు


మహిళలు, వృద్దులు వేదన జగన్ కు కనిపించడం లేదా ?


రైతుల ముసుగులో వైసిపి కార్యకర్తలు అల్లర్లు చేయాలని కుట్ర చేస్తున్నారు


రాజధాని కోసం దాదాపు యాభై మంది‌ వరకు ప్రాణాలు కోల్పోయారు


2500 మంది రైతుల పై కేసులు పెట్టారు


ఐదు వందల మందిని అన్యాయంగా జైలుకు పంపారు


వ్యవసాయం తప్ప మరో పని తెలియని వారిని కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు


డ్రోన్ లు ఇళ్ల మీద ఎగురవేస్తారు.. సివిల్ డ్రస్ లో  ఉన్న కానిస్టేబుల్ ను క్వశ్చన్ చేస్తే రైతులను జైలుకు పంపారు


గ్రామాలలో లేని వారి పై కూడా కేసులు ఎలా పెట్టారు


30 వేలు ఎకరాలు కావాలన్న జగన్ మాట తప్పి మోసం‌ చేశారు


విశాఖ ప్రజలు కూడా మోసపోవద్దు.. ఒక్కసారి ఆలోచించండి


29 గ్రామాల ప్రజల కష్టం తీర్చలేని జగన్.. ఇక రాష్ట్రాన్ని ఏం‌ అభివృద్ధి చేస్తారు


నాలుగేళ్లలో కొత్త ప్రభుత్వం వస్తుంది.. ‌చట్టాన్ని  చేతుల్లోకి తీసుకున్న వారిపై చర్యలు తీసుకుంటాం


తుగ్లక్ ఒకే రాష్ట్రం ,ఒకే రాజధాని అనే వరకూ పోరాటం కొనసాగిస్తాం


ఓటమి భయంతో రాజధాని గ్రామాలలో ఎన్నికలు పెట్టలేదు


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image