చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల్ని కోర్టుకీడుస్తాం  -  బుద్దా వెంకన్న

విలేకరుల సమావేశం వివరాలు     15.03.2020  
జగన్ మాటలు  వింటే  అధికారులు జైలుకెళ్లక తప్పదు    
                             మాచర్ల ఘటనలో పిన్నెల్లి ని ఏ 1 ముద్దాయిగా చేర్చాలి
చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల్ని కోర్టుకీడుస్తాం
 -  బుద్దా వెంకన్న
కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడానికి మందులున్నాయి కానీ జగన్ వైరస్ నుంచి రాష్ట్రాన్ని దేవుడే రక్షించాలి అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జగన వైరస్ ప్రజలని పీల్చి పిప్పి చేస్తోంది. మాచర్లలో ఎన్నికలు ప్రజాస్వామ్యంగా జరపించామని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  చెప్పటం సిగ్గుచేటు.    మాచర్ల ఎన్నికలను రద్దు చేసి ప్రజాస్వామ్యంగా మళ్లీ  ఎన్నికలు   జరిపించలగలరా? ఎన్నికల్లో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన  గుంటూరు, ఎస్పీ, కలెక్టర్ ని బదీలీ చేసింనదకు,  మాచర్ల సీఐ ను సస్పెండ్ చేసినందుకు ఎన్నికల సంఘాన్ని అభినందిస్తున్నాం.  జగన్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించలేదని కేంద్రానికి ఎన్నికల సంఘం అధికారి రమేష్కుమమార్ లేఖ రాస్తే టీఎన్ శేషన్ లాగా చరిత్రలో నిలిచిపోతారు.  అలా కాంకుడా  జగన్ ప్రభుత్వ తప్పులను పట్టించుకోకుంటే శ్రీలక్ష్మి మాదిరిగా రమేష్కు మార్ కూడా జైలుకు వెళ్తారు.‎ స్ధానిక ఎన్నికల్లో రాష్ర్టంలో జరిగిన పరిణామాలపై  కేంద్రం ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘ: కలుగజేసుకోవాలి.  కేంద్రమే నూతన   డీజీపీని నియమించి ఎన్నికల ప్రక్రియ జరిపించాలి. పోలీస్ కంట్రలో అంతా కేంద్రం తీసుకోవాలి. బీహార్ కి తండ్రిలా ఆంధ్రప్రదేశ్ తయారయింది.  పోలీస్  వ్యవస్ధను  జగన్ తన  చెప్పచెత్తలో పెట్టుకుని వ్యవస్ధని నాశనం  చేశారు. టీడీపీ అభ్యర్డలు  నామినేష్ వేయకుండా, వేసినవారు విత్ డ్రా చేసేలా పోలీసులే బెదిరించారు.  మాపై మాచర్లపై దాడి జరిగితే ఏ  పోలీసు అధికారి మా వద్దకు వచ్చి మీకు ఎలాంటి రక్షణ కావాలని అడగలేదు. కనీసం జరిగిణ ఘటనపై  మాతో విచారణ కూడా జరపలేదు. మాచర్ల ఘటనలో పిన్నెల్లిని ఏ1 ముద్దాయిగా చేర్చాలి. ఆయన ప్రమేయంతోనే  మాపై  హత్యా ప్రయత్నం  జరిగింది. కానీ ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?  పిన్నెల్లిని వెంటనే అరెస్ట్  చేయాలి.  దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తా. మాచర్లలో ఎన్నికలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి. రాష్ర్టంలో పోలీసులు జగన్ కి వాలంటీర్లుగా పని చేస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం,  కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి.  మాచర్ల ఘటనపై బాద్యతారాహిత్యంగా వ్వహరించినందుకు  గుంటూరు ఎస్పీ, కలెక్టర్ బదీలీ అయ్యారు. మిగతా అధికారులపై ప్రవేట్ కేసులు వేస్తాం. జగన్ చెప్పినట్లు వింటే అధికారులు జైలుకెళ్లక తప్పదు.  అధికారుల  ఇప్పటికైనా  నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. టీడీపీ ప్రభుత్వం అధికారులకు  పూర్తి స్వేచ్చ నిచ్చి చట్ట బ్డద్దంగా పనిచేయించింది.   నేడు ఈసీకి జగన్ కి చెంపపెట్టులా తీర్పిచ్చింది.  మాచర్ల ఘటనపై  డీజీపీ సరిగా స్పందించలేదు, దీనికి సంబంచిందిన అధికారులందర్నీ కోర్టుకీడుస్తామని బుద్దా స్పష్టం చేశారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image