జర్నలిస్టులు అందరూ మాంచో ఫెర్రర్ ఆర్డీటీ  కి   అండగా ఉండాలి.

జర్నలిస్టులు అందరూ మాంచో ఫెర్రర్ ఆర్డీటీ  కి   అండగా ఉండాలి.


అనంతపురం, ఏప్రిల్ 8 :


రాజశేఖర్ రెడ్డి, డైరెక్టర్ ఇతర సిబ్బందిని సన్మానించిన జర్నలిస్టులు.


👉మచ్చా రామలింగారెడ్డి,
 జాతీయ సభ్యులు,
ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (I.J.U)


✍ప్రెస్ క్లబ్ లో నాలుగు రోజుల పాటు జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ.


🙏కరోన ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులను ఆదుకున్నoదుకు జర్నలిస్టులు అందరూ ఆర్డిటికి రుణపడి ఉండాలని మచ్చా రామలింగారెడ్డి అన్నారు. నా మీద ప్రేమతో నేను అడిగినా వెంటనే 800 మంది జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినందుకు.. అన్నే ఫెర్రర్, మాంచో ఫెర్రర్, విశాల ఫెర్రర్ లకు ధన్యవాదాలు..🙏


✍ఈ రోజు అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ నందు జిల్లా జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డిటి డైరెక్టర్లు రాజశేఖర్ రెడ్డి, నిరంజన్ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ నాయకుడు మచ్చా రామలింగారెడ్డి, వార్త బ్యూరో ఇంచార్జ్ జోగేశ్వర్ రెడ్డి, ఆర్డిటి డైరెక్టర్ రఫీ, కృష్ణవేణి సిబ్బంది భావనారాయణ, మోహన్ మురళి, వన్నప్ప, జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ ప్రధాన కార్యదర్శి విజయరాజు,  ఆర్గనైజింగ్ సెక్రటరీ శివ ప్రసాద్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు దిలీప్, హనుమంత్ రెడ్డి, కుల్లాయస్వామి, నాగేంద్ర నందు టైమ్స్ ఎడిటర్ భాస్కర్ రెడ్డి, మీడియా ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆదినారాయణ శివానంద, కృష్ణమూర్తి ఇతరులు పాల్గొన్నారు.


✍నాలుగు రోజుల పాటు వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఆర్డిటి డైరెక్టర్లు రాజశేఖర్ రెడ్డి, నిరంజన్, రఫీ, కృష్ణవేణి సిబ్బంది భావనారాయణ, మోహన్ మురళి, వన్నప్ప లను జిల్లా జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున సన్మానించడం జరిగింది, అనంతరం మచ్చా రామలింగారెడ్డి, జోగేశ్వర్ రెడ్డి మెమొంటోలను అందజేశారు.


✍భోగేశ్వర రెడ్డి వార్త బ్యూరో ఇన్చార్జి మాట్లాడుతూ మచ్చా రామలింగారెడ్డి ని అభినందిస్తున్నానని, ఆర్డీటీ తో  మాట్లాడి ఇంత మంది జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.


✍నాలుగు రోజుల పాటు 800 మంది  జర్నలిస్టులకు సబ్ఎడిటర్లకు, రాప్తాడు, సింగనమల, నియోజకవర్గలు, మీడియా ఎంప్లాయిస్ కి, అందరికీ పంపిణీ చేసినందుకు జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు🙏🙏🙏🙏


💎DIST.. JOURNALIST DEVELOPMENT SOCIETY, ANANTAPURAMU💎


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు