*◆ పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జోరుగా కొనసాగుతున్న సహాయక కార్యక్రమాలు*
*◆ పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చిట్టమూరు మండలంలోని అరవపాలెం పంచాయతీలోని అరవపాలెం, దరఖాస్తు, చింతలతోపు, పాత హరిజనవాడ, కొత్త హరిజనవాడ గ్రామాలలో 450 కుటుంబాలకు ట్రస్ట్ సభ్యులు ఉచితంగా కూరగాయలు అందజేశారు*
*◆ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ శ్రీనివాసులు రెడ్డి గారు, దువ్వూరు మధు రెడ్డి, కామిరెడ్డి కస్తూరి రెడ్డి, రాజేష్ రెడ్డి, దువ్వూరు సురేందర్ రెడ్డి, ఉప్పల ప్రసాద్ గౌడ్, నాశిన మనోహర్, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, పూడిపర్తి రామ్మోహన్ రెడ్డి, పలగాటి సాయి కృష్ణ రెడ్డి పాల్గొన్నారు.*