కరోనా కట్టడి కి 26 మం ది ప్రత్యేక అధికారుల నియామకం: చిత్తూరు జిల్లా కలెక్టర్ 

కరోనా కట్టడి కి 26 మం ది ప్రత్యేక అధికారుల నియామకం:జిల్లా కలెక్టర్ 
 
*చిత్తూరు, ఏప్రిల్ 11* 
కరోనా నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 26 మంది ప్రత్యేక అధికారు లను నియమిస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా  ఆదేశాలు జారీ చేశారు...


 జిల్లా జాయిం ట్ కలెక్టర్ డి.మార్కండేయులు-
వైద్య పరికరాల కొనుగోలు బాధ్యతలు


జిల్లా జాయింట్ కలెక్టర్ 2- వి.ఆర్. చంద్రమౌళి-
కోవిడ్-19 డిస్టిక్ నోడల్ ఆఫీసర్ 19 మరియు క్వారం టైన్ నిర్వహణ


మదనపల్లె సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి-మదన పల్లె డివిజన్


చిత్తూరు ఆర్డీవో రేణుక-
చిత్తూరు డివిజన్


తిరుపతి ఆర్డీవో కనక నర్సారెడ్డి-తిరుపతి డివిజన్


డాక్టర్ జయ భాస్కర్ , ప్రిన్సిపల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరు పతి---డి ఎం ఈ రిప్రజెం టేటివ్ ఫర్ స్టేట్ కోవిడ్ హాస్పిటల్


డాక్టర్ రమణయ్య సూపరిం డెంట్ --ఎస్.వి.ఆర్.ఆర్.జి జి.హెచ్ హాస్పిటల్ తిరుపతి


డాక్టర్ ఎం.రామ్ సూపరిం డెంట్ పద్మావతి మెడికల్ కాలేజ్ తిరుపతి- స్టేట్ కోవి డ్ హాస్పిటల్ కో-ఆర్డినేషన్ ఫర్ మెడికల్ ఫెసిలిటీస్


మురళి పిడి డిఆర్డీఏ చిత్తూరు మరియు కలెక్టరేట్ ఏవో గోపాలయ్య- మెటీరి యల్స్ డిస్ట్రిబ్యూషన్


చంద్ర శేఖర్ పీడీ,డ్వామా- స్టేట్ కోవిడ్ హాస్పిటల్ పూర్తి పర్యవేక్షణ బాధ్యతలు 


అమర్నాథ్ రెడ్డి,ఎస్ ఈ పంచాయతీ రాజ్ --రిలీఫ్ సెంటర్స్ ఇన్చార్జ్


ఎస్ ఈ,ఇరిగేషన్(WRD),
చిత్తూరు-- అపోలో హాస్పి టల్, చిత్తూరు


డిడి,అగ్రికల్చర్,ఎఫ్ టి సి,తిరుపతి -ఎస్ వి ఆర్ ఆర్ జి హెచ్, తిరుపతి 


పిఓ,ఎస్ ఎస్ ఏ- ఈఎస్ఐ హాస్పిటల్ తిరుపతి


డి ఈ ఈ,ఆర్ డబ్ల్యూఎస్- కుప్పం--పీ ఈ ఎస్ మెడికల్ కాలేజ్, కుప్పం


ఏ డి, పశు సంవర్థక శాఖ, రేణిగుంట- నారాయణాద్రి హాస్పిటల్, తిరుపతి


డిప్యూటీ కలెక్టర్ తుడా, తిరుపతి- శాంపిల్స్ కలెక్షన్స్ స్విమ్స్ హాస్పిటల్


డి సి హెచ్ ఎస్ చిత్తూరు డా.సరళమ్మ- ఏపీ వి వి పి రిప్రజెంటేటివ్ ఫర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్,
చిత్తూరు


 లక్ష్మీ -సెక్రెటరీ తుడా, తిరు పతి -పద్మావతి నిలయం క్వారంటైన్ సెంటర్


కోదండరామిరెడ్డి,జడ్పీ సీఈఓ- వాలంటీర్ల ద్వారా రూరల్, అర్బన్ లలో    ఇంటింటి సర్వే


సాంబ శివా రెడ్డి,డిపిఓ చిత్తూరు-కలెక్టరేట్ లోని క మాండ్ కంట్రోల్ రూమ్ పూ ర్తి పర్యవేక్షణ బాధ్యతలు


స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, కలెక్టర్ ఆఫీస్, చిత్తూరు- ఎసెన్షియల్ కమోడిటీస్  కంట్రోల్ రూమ్,చిత్తూరు


విజయరాణి డిఎస్ఓ, చిత్తూరు మరియు మంజు భార్గవి,డిఎం సివిల్ సప్లైస్- ఎసెన్షియల్ కమో డిటీస్ డిస్ట్రిబ్యూషన్


ఏడి, మార్కెటింగ్-మొబైల్ రైతు బజార్ ఇంచార్జి


ఈ ఈ ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తిరుపతి - కోవిడ్ 19 హాస్పిటల్ నుండి  బయో వెస్ట్ సేకరణ..


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image