పోలిస్ సిబ్బందికి గుడ్లు పంపిణి  విజయవాడ

*విజయవాడ*


ఆంద్ర లయోలా కళాశాల ఓల్డ్ స్టూడెంట్స్ ఆసోషియోషన్స్ ఆద్వర్యంలో పోలిస్ సిబ్బందికి గుడ్లు పంపిణి 


విజయవాడ గుంటూరు లోని 4వేల మంది సిబ్బందికి ప్రతిరోజు 4వేల గుడ్లు పంపిణి చేయనున్న అసోసియేషన్ ప్రతినిధులు


డిజిపి గౌతం సవాంగ్ చేతుల మీదగా సిబ్బందికి ఇమ్యూనిటి పవర్ పెంచేందుకు గుడ్లు పంపిణి చేస్తున్నామన్నా లయోలాకళాశాల ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ నేతలు


విజయవాడ ఎఆర్ గ్రౌండ్స్ లో సోషల్ డిస్టెన్స్  నిబంధనలు పాటిస్తూ ఎగ్స్ పంపిణి చేసిన డిజిపి గౌతం సవాంగ్ విజయవాడ సిపి ద్వారాక తిరుమలరావు


*డిజిపి గౌతం సవాంగ్ కామెంట్స్*


లాక్ డౌన్ సందర్భంగా పోలిస్ సిబ్బంది 24గంటలు ప్రజల సేవలో నిమగ్నమయ్యారు


ప్రజలి ఇంటి నుండి బయటకు రావద్దని సూచించిన పట్టించుకోవటంలేదు..


బయటకు వచ్చే వారికి తమ సిబ్బంది కౌన్సిలింగ్ ఇచ్చి పటం జరుగుతుంది


ఇంకా కేవలం 9రోజులు లాక్ డౌన్ పాటిస్తే కరోనాను నిరగమూలించ వచ్చు


ఇప్పుడు చాల కీలకం ఈ సమయంలో ప్రజలందరు తప్పక కుండా లాక్ డౌన్ పాటించాలి..


పోలిస్ సిబ్బంది చేస్తున్న సేవలను గుర్తించి ఆంద్ర లయోలా కళాశాల పూర్వ విద్యార్థులు సిబ్బందిలో ఇమ్యూనిటి పవర్ పెంచేందుకు ‍ ఎగ్స్ డోనెట్ చేయటం సంతోషంగా ఉంది..


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు