జర్నలిస్టుల కు అండగా ఉంటాం :గంట్ల శ్రీనుబాబు

జర్నలిస్టుల కు అండగా ఉంటాం
పలువురికి  నిత్యావసర వస్తువులు  పంపిణీ
ప్రత్యేక వేతనం మంజూరు చేయాలని వినతి 
జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి
గంట్ల శ్రీనుబాబు
విశాఖపట్నం... సమాజం కోసం పాటుపడుతున్న జర్నలిస్టులకు  అండగా ఉంటామని.. వారి సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి .. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు...  మంగళవారం ఇక్కడ బాలయ్య శాస్త్రి లేఔట్ లో పలువురు జర్నలిస్టులకు.. సంపాదకులకు.,న్యూస్ ప్రెజెంటర్స్ కు  తాను సొంతంగా సమకూర్చిన నిత్యవసర వస్తువులను శ్రీనుబాబు చేతులు మీదుగా  అందజేశారు.,, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకొని జర్నలిస్టులకు తన వంతు చేయూతను  అందించాలని భావించానన్నారు... ఇప్పటి వరకూ తన సొంత నిధులతోనే నాలుగు  విడతలుగా జర్నలిస్టులకు నిత్యవసర వస్తువులు అందజేశామన్నారు,.. .. ఇప్పటివరకూ 306 మందికి , తాను సాయం అందించడం జరిగిందన్నారు,.. ఈ కార్యక్రమంలో గంట్ల హర్షవర్ధన్... పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు