గూడ్స్ రైలు ఢీ కొని మృతి

నెల్లూరు : పెర్నాడు ప్రార్ధమిక ఆరోగ్య కేంద్రం  లో   ANM గా విధులు నిర్వర్తిస్తున్న ఏ . హైమావతి  కుమారుడు    పురుషోత్తం  (16 ) సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ పై భాగం లో గూడ్స్ రైలు ఢీ కొని మృతి . మృతదేహాన్ని రైల్వే పోలీసులు ఆసుపత్రి కి తరలింపు .