ప్రతి బాధిత కుటుంబానికి రూ.లక్ష ఎక్స్ గ్రేషియా చెల్లించాలి.

 


చంద్రబాబుతో గుంటూరు టిడిపి నేతలు భేటీ. జీవి ఆంజనేయులు, ఎమ్మెల్లేలు సత్య ప్రసాద్, మద్దాలి గిరి, నిమ్మకాయల చినరాజప్ప, డొక్కా మాణిక్యవర ప్రసాద్, ఆనంద్ బాబు,ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు


• Tdp డిమాండ్


1).ప్రతి బాధిత కుటుంబానికి రూ.లక్ష ఎక్స్ గ్రేషియా చెల్లించాలి.
2). ధ్వంసమైన ఆస్తులకు నష్ట పరిహారం చెల్లించాలి.
3).బీళ్లు పెట్టిన భూములకు పరిహారం ఇవ్వాలి. ఈ ఏడాది పంట కోల్పోయిన బాధిత రైతులకు కవుళ్లు చెల్లించాలి.
4).బాధిత గ్రామాల్లో పికెట్లు ఏర్పాటు చేయాలి, పోలీసు పహరా పెంచాలి.
5). పెట్రోలింగ్ బృందాలను పెంచాలి, సిసి కెమెరాలతో భద్రత కల్పించాలి.
6). నిందితులపై బైండోవర్ కేసులు నమోదు చేయాలి. 
7). రాష్ట్రవ్యాప్తంగా సెంట్రల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి.
8).ఎక్కడ ఏ స్వల్ప ఘర్షణ జరిగినా వెన్వెంటనే స్పందించాలి.
9).ఎఫ్ ఐఆర్ లు నమోదు చేయని చోట్ల వెంటనే ఎఫ్ ఐఆర్ లు నమోదు చేయాలి
10).ఫిర్యాదులు తీసుకోకుండా, కేసులు నమోదు చేయకుండా బాధితుల పట్ల అవమానకరంగా ప్రవర్తించిన అధికారులను వెంటనే బదిలీ చేయాలి. వారిపై యాక్షన్ తీసుకోవాలి.
11).వేధింపులకు గురిచేసి, తొలగించిన అంగన్ వాడి, నరేగా ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ ఎంలు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను, చౌకడిపో డీలర్లను వెంటనే నియమించాలి.
12).బాధితులు అందరికీ న్యాయం చేయాలి. 
13). బాధితులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేయాలి. భవిష్యత్తుపై తప్పుడు కేసులు పెట్టకూడదు. 
14).సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు ఎత్తేయాలి.
15).అక్రమంగా పెట్టిన ఎస్సీ,ఎస్టీ కేసులు తొలగించాలి.
        16). వీటన్నింటిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image