చాలా మంది త్వరలో వస్తారు... వారెవరో అప్పుడు మీరే చూస్తారు

*విజయవాడ*


*విష్ణువర్ధన్ రెడ్డి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కామెంట్స్...*


బిజెపి దేశ వ్యాప్తంగా చేపడుతున్న సంకల్ప యాత్ర ముగింపు సభ లు రేపు జరుగుతాయి


రాంమాధవ్, కేంద్ర మంత్రులు లు ఈ సభలలో పాల్గొంటారు


లక్ష మంది కార్యకర్తలు మా సంకల్ప యాత్ర లో పాల్గొన్నారు


ఇసుక విధానంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది


30లక్షల మంది కార్మికులు కష్టాలు పడుతున్నా పట్టించుకోవడం లేదు


నలుగురు కార్మికులు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటనలు కలచి వేస్తుంది


పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు‌ బాధ్యత తీసుకోవడ లేదు


పిచ్చి పిచ్చి ఆలోచనలు ప్రభుత్వం మానుకోవాలి


ఇప్పటికైనా ఉచిత ఇసుక విధానాన్ని అమలు‌ చేసి కార్మికులకు భరోసా కల్పించండి


అన్ని రాజకీయ పార్టీలు తో ప్రభుత్వం కూడా సమావేశం నిర్వహించాలి


నవంబర్ నెల జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేదు


గత, ప్రస్తుత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ చెల్లించాలి


ప్రస్తుతం కేవలం ఐదు‌వేల కోట్లు మాత్రమే ప్రభుత్వం వద్ద ఉన్నాయి


ఆదాయ వనరులు పెంచే ప్రధాన ప్రాజెక్టు లు ఎందుకు చేపట్టలేదు


అధికారంలోకి‌ వచ్చాక కూడా ఓటు‌ బ్యాంకు రాజకీయాలు‌ చేస్తున్నారు


పధకాల పేరుతో పంచుకుంటూ పోతే.. డబ్బు ఎలా వస్తుంది


దేశంలో మీరు పెట్టుకున్న విధంగా ఎవరైనా ఇంతమంది సలహాదారులను పెట్టుకున్నారా


ఎపి లో ఆర్ధిక సంక్షోభం నెలకొంది.. అయినా మంత్రి బుగ్గన‌ గొప్పలు‌ చెప్పుకుంటున్నారు


హైకోర్టు రాయలసీమ లోనే ఉండాలనేది బిజెపి విధానం


అన్ని ప్రాంతాలలో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు


రాంగోపాల్ వర్మ చిల్లర మీడియా ప్రచారం కోసం కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు


సాంఘిక దురాచారానికి... వర్మ వ్యాఖ్యలకు తేడా లేదు


అతని పిచ్చి చేష్టలు వల్ల అందరి మీద రాళ్లు వేస్తున్నాడు


సిగ్గులేకుండా ఇప్పటికీ‌ వర్మ కులాల‌ గురించి మాట్లాడుతున్నాడు


ప్రజా స్వామ్యంలో ఉన్నామా...‌రాచరికంలో ఉన్నామా


 ప్రజల మధ్య కులాల చిచ్చు పెడుతున్న రాంగోపాల్‌వర్మ ను రాష్ట్రం నుంచి బహిష్కరించాలి


అతని సినిమా విడుదల నిలిపివేసి .. వర్మ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి


ఇసుక పై మొదటి నుంచీ బిజెపి పోరాటం చేస్తూనే ఉంది


పవన్ కళ్యాణ్ , ఇతర పార్టీ లతో కలసి పోరాటం చేయాల్సిన అవసరం మాకు లేదు


ఎవరైనా మాతో కలవాలి.. మేము ఒంటరిగానే పోరాడతాం


ఎపి ప్రజలకు ప్రాంతీయ పార్టీ ల పై మోజు తీరిపోయింది


టిడిపి, వైసిపిలు కుటుంబ పాలన.. జనసేన కు విదివిధానాలు లేవు


మా పార్టీ లోకి వచ్చేందుకు ద్వారాలు తెరచి ఉన్నాయి.. వచ్చే వాళ్లు వస్తారు


చాలా మంది త్వరలో వస్తారు... వారెవరో అప్పుడు మీరే చూస్తారు


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image