అప్పన్న స్వర్ణ తులసీ దళాలకు 2..లక్షల విరాళం

అప్పన్న స్వర్ణ తులసీ దళాలకు 2..లక్షల విరాళం
 వచ్చే ఏకాదశి నుంచి తొలిపూజ నిర్వహణకు సన్నాహాలు..
సింహాచలం..... 



సింహాచలం  : శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం,,తాజాగా  దాతల సహకారంతో తయారుచేయిస్తున్న  108 స్వర్ణ తులసీదళాల పథకానికి సంబంధించి. మంచి స్పందన లభిస్తుంది..  ఈ మేరకు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ,..వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షులు..  అప్పన్న చందనోత్సవం కమిటీ మాజీ సభ్యులు.. గంట్ల శ్రీనుబాబు కార్తీక  సోమవారాన్ని పురస్కరించుకుని నాలుగు స్వర్ణ తులసీ దళాలకు రెండు లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు..... తన కుటుంబ సభ్యులతో కలిసి  ఆయన ఇందుకు సంబంధించిన చెక్కును ఆలయ ఈవో పులి రాంబాబు కు అందజేశారు... ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు పాత్రికేయులు తో మాట్లాడుతూ సింహాచలం గ్రామంలో జన్మించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు... ఇప్పటి వరకు స్వామి అన్నదాన పథకానికి... స్వర్ణ సంపెంగ లకు... ఇప్పుడు స్వర్ణ తులసీ దళాలకు  తాను ఆయా మొత్తాలను తగు విరాళాల రూపంలో అందజేయడం జరిగిందని తెలిపారు... ప్రస్తుతం సమర్పించిన నాలుగు స్వర్ణ తులసిదళంల లో రెండు  తన మిత్రుడు బి వి కృష్ణారెడ్డి
కుటుంబ సభ్యుల పేరిట అందజేసినట్లు చెప్పారు ..... వచ్చే ఏకాదశి నుంచి నూతన స్వర్ణ తులసీదళాలతో  తొలిపూజ  నిర్వహించడం జరుగుతుంది అని ఏఈ ఓ పులి రాంబాబు దాత శ్రీనుబాబు  కుటుంబ సభ్యులకు వివరించారు.. ఈ కార్యక్రమంలో సింహాచలం ఆలయ ఉప ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు,. పెద్దరాజు ఇతర అర్చక వర్గాలు.. సిబ్బంది పాల్గొన్నారు


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాను కలిసి ఫిర్యాదు చేసిన వైయస్ఆర్ కాంగ్రెెస్ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వి. విజయసాయిరెడ్డి, లోక్ సభాపక్ష నేత శ్రీ మిథున్ రెడ్డి, ఎంపీలు శ్రీ నందిగం సురేష్, శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు, శ్రీ మార్గాని భరత్..
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
అఖిల భారత వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కాల్ సెంటర్ నంబర్లు 18001804200 మరియు 14488
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image