కరోనా పై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రోజువారీ నివేదిక, తేది: 11.04.2020
గుంటూరు, ఏప్రిల్11 ; ఈ రోజు కరోనా నిర్దారణకు నమూనాలు సేకరించి పరీక్షకు పంపినవి –246
ఇప్పటివరకు కరోనా నిర్దారణకు నమూనాలు సేకరించి పరీక్షకు పంపినవి –1305
సేకరించిన నమూనాలతో కరోనా వ్యాధి లేనట్లుగా నిర్ధారణ అయినది – 855
ఈ రోజు కరోనా వ్యాధి నిర్దారణ అయినది – 17
ఇప్పటివరకు సేకరించిన నమూనాలతో కరోనా వ్యాధి నిర్ధారణ అయినది – 75
కరోనా పరీక్షకు పంపిన శాంపిల్ లో రిజల్ట్ రావలసి ఉన్నది – 374
ప్రస్తుతం ఐసోలేషన్ లో వున్న వారు – 107
ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన వారు – 162
ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా విదేశముల నుండి వచ్చిన వ్యక్తులను గుర్తించి గృహ నిర్బంధం పాటించే విధముగా స్థానిక వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నవారు – 676
జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్ కేంద్రాల సంఖ్య – 68
జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్ కేంద్రాలలో వున్న వారు - 831
జిల్లాలో ఇప్పటి వరకు కరోనా వ్యాధి నిర్ధారణతో మరణించిన వారు -01
సం/- డా.జె .యాస్మిన్
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి,
గుంటూరు.