కొవిడ్ -19 విధుల్లో ఉన్నవారికి రక్షణ పరికరాలను అందించాం

అమరావతి ఏప్రిల్ 7.


కొవిడ్ -19 విధుల్లో ఉన్నవారికి రక్షణ పరికరాలను అందించాం
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి
ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన సిబ్బంది కలిసికట్టుగా కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవాలి
జవహర్ రెడ్డి పిలుపు
ప్రైవేటు డాక్టర్లు, ఐఎంఎ ప్రతినిధులు, జూనియర్ డాక్టర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరించాలని జవహర్ రెడ్డి వినతి
కొవిడ్ ను అదుపులోకి తెచ్చేందుకు ప్రైవేటు ఆసుపత్రుల్ని కూడా అందుబాటులో కి తెచ్చాం
ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవిడ్-19 ను మహమ్మారి గా ప్రకటించిన నాటి నుండి ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది
ఆరు నెలలకు గాను కొన్నింటిని అత్యవసర సేవలుగా ప్రకటిస్తూ అప్పుడే నోటిఫికేషన్ జారీ చేశాం
జవహర్ రెడ్డి
రాష్ట్ర, జిల్లా స్థాయి కొవిడ్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి సహకరించేందుకు వైద్యులు , నర్సులు  స్వచ్ఛందంగా ముందుకు రావాలి
కొవిడ్ -19 మహమ్మారి 
నివారణ , నియంత్రణకు ప్రభుత్వం కట్టదిట్టమైన చర్యల్ని తీసుకుంది
వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సిఎస్ జవహర్ రెడ్డి


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు