కరోనా కేసులు పెరగడానికి కారణలపై సిట్ వేసి దర్యాప్తు చేయాలి :బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్

*కర్నూలులో .....
*బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్


కర్నూలులో కరోనా కేసులు పెరగడానికి కారణలపై సిట్
వేసి దర్యాప్తు చేయాలి


_కర్నూలులో కరోనా ల్యాబ్ లో
టెక్నిశన్ ను కూడా లేని పరిస్థితి


_కర్నూలులో కరోనా కేసులు పెరగడానికి గల వ్యక్తులను సామాజిక బహిష్కరణ చేయాలి


_డాక్టర్ ఇస్మాయిల్ కరోనా టెస్ట్ ఫలితాన్ని ప్రభుత్వం ఎందుకు దాచి పెట్టింది


_ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి సొంత జిల్లాలోనే
కరోనా ల్యాబ్ లేని దుస్థితి


_జిల్లా ఇంచార్జీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్... కర్నూలుకు
గెస్ట్ గా వచ్చి పోతాడు


-ప్రజల ప్రాణాలు పోతున్నా  రాష్ట్రంలో జిల్లా ఇంచార్జీలు మంత్రులు ఎక్కడా తిరగడం లేదు


-ప్రతి జిల్లాలో కోవిడ్ హాస్పిటల్
ఏర్పాటు చేయాలి


-ఎమ్మెల్యే రోజా పూలు చల్లించుకుంటూ.. ఊరేగింపు చేయించుకుంటున్నారు.


-బయట తిరుగుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా టెస్టులు చెయించుకోవాలి...


-బీజేపీ జాతీయ పార్టీ, వైసీపీ లాగ లిమిటెడ్ పార్టీ కాదు


-జర్నలిస్టులకు కరోనా సమయంలో అత్యవసర సిబ్బందిలాగే ప్రమాద 50 లక్షల ప్రమాద భీమాను అమలు చేయాలి


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాను కలిసి ఫిర్యాదు చేసిన వైయస్ఆర్ కాంగ్రెెస్ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వి. విజయసాయిరెడ్డి, లోక్ సభాపక్ష నేత శ్రీ మిథున్ రెడ్డి, ఎంపీలు శ్రీ నందిగం సురేష్, శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు, శ్రీ మార్గాని భరత్..
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
అఖిల భారత వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కాల్ సెంటర్ నంబర్లు 18001804200 మరియు 14488
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image