కరోనా కేసులు పెరగడానికి కారణలపై సిట్ వేసి దర్యాప్తు చేయాలి :బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్

*కర్నూలులో .....
*బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్


కర్నూలులో కరోనా కేసులు పెరగడానికి కారణలపై సిట్
వేసి దర్యాప్తు చేయాలి


_కర్నూలులో కరోనా ల్యాబ్ లో
టెక్నిశన్ ను కూడా లేని పరిస్థితి


_కర్నూలులో కరోనా కేసులు పెరగడానికి గల వ్యక్తులను సామాజిక బహిష్కరణ చేయాలి


_డాక్టర్ ఇస్మాయిల్ కరోనా టెస్ట్ ఫలితాన్ని ప్రభుత్వం ఎందుకు దాచి పెట్టింది


_ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి సొంత జిల్లాలోనే
కరోనా ల్యాబ్ లేని దుస్థితి


_జిల్లా ఇంచార్జీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్... కర్నూలుకు
గెస్ట్ గా వచ్చి పోతాడు


-ప్రజల ప్రాణాలు పోతున్నా  రాష్ట్రంలో జిల్లా ఇంచార్జీలు మంత్రులు ఎక్కడా తిరగడం లేదు


-ప్రతి జిల్లాలో కోవిడ్ హాస్పిటల్
ఏర్పాటు చేయాలి


-ఎమ్మెల్యే రోజా పూలు చల్లించుకుంటూ.. ఊరేగింపు చేయించుకుంటున్నారు.


-బయట తిరుగుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా టెస్టులు చెయించుకోవాలి...


-బీజేపీ జాతీయ పార్టీ, వైసీపీ లాగ లిమిటెడ్ పార్టీ కాదు


-జర్నలిస్టులకు కరోనా సమయంలో అత్యవసర సిబ్బందిలాగే ప్రమాద 50 లక్షల ప్రమాద భీమాను అమలు చేయాలి