కరోనా కేసులు పెరగడానికి కారణలపై సిట్ వేసి దర్యాప్తు చేయాలి :బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్

*కర్నూలులో .....
*బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్


కర్నూలులో కరోనా కేసులు పెరగడానికి కారణలపై సిట్
వేసి దర్యాప్తు చేయాలి


_కర్నూలులో కరోనా ల్యాబ్ లో
టెక్నిశన్ ను కూడా లేని పరిస్థితి


_కర్నూలులో కరోనా కేసులు పెరగడానికి గల వ్యక్తులను సామాజిక బహిష్కరణ చేయాలి


_డాక్టర్ ఇస్మాయిల్ కరోనా టెస్ట్ ఫలితాన్ని ప్రభుత్వం ఎందుకు దాచి పెట్టింది


_ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి సొంత జిల్లాలోనే
కరోనా ల్యాబ్ లేని దుస్థితి


_జిల్లా ఇంచార్జీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్... కర్నూలుకు
గెస్ట్ గా వచ్చి పోతాడు


-ప్రజల ప్రాణాలు పోతున్నా  రాష్ట్రంలో జిల్లా ఇంచార్జీలు మంత్రులు ఎక్కడా తిరగడం లేదు


-ప్రతి జిల్లాలో కోవిడ్ హాస్పిటల్
ఏర్పాటు చేయాలి


-ఎమ్మెల్యే రోజా పూలు చల్లించుకుంటూ.. ఊరేగింపు చేయించుకుంటున్నారు.


-బయట తిరుగుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా టెస్టులు చెయించుకోవాలి...


-బీజేపీ జాతీయ పార్టీ, వైసీపీ లాగ లిమిటెడ్ పార్టీ కాదు


-జర్నలిస్టులకు కరోనా సమయంలో అత్యవసర సిబ్బందిలాగే ప్రమాద 50 లక్షల ప్రమాద భీమాను అమలు చేయాలి


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..