రంజాన్ నేపధ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ఏపీ సర్కార్ 

అమరావతి: 


రంజాన్ నేపధ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ఏపీ సర్కార్ 


రంజాన్ మాసం లో ప్రత్యేక సడలింపు లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 


మసీదు లో ప్రార్థనల అంశం లో ఇప్పటికే 5 మందికి మనాహాయింపు


ఇమామ్, మౌజం కాకుండా మరో ముగ్గురికి ప్రార్థనలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం 


రంజాన్ పండుగకు ఆటంకం లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు 


24 గంటల విద్యుత్ సరఫరా,  అవసరానికి సరిపడా మంచి నీటి సరఫరా 


నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు షాపు లకు ఉదయం 10 గంటల వరకు అనుమతి 


ఇఫ్తార్ కు అనుగుణంగా సాయంత్రం డ్రై ఫ్రూట్ షాపులకు అనుమతి 


ఆహారం అందించే డోనర్స్ కు ఉదయం 3 నుండి 4.30 వరకు, సాయంత్రం 5.30 నుండి 6.30 వరకు అనుమతి 


ఈ అనుమతులు కేవలం మూడు నుండి నాలుగు పాయింట్ లు గుర్తించి ఇవ్వాలని ఆదేశం 


హోటల్స్ ను గుర్తించి సెహ్రి, ఇఫ్తార్ సమయాల్లో టేక్ అవే లకు అనుమతి 


క్వరంటెన్ లో ఉన్న ముస్లిం లకు పండ్లు, డ్రై ఫ్రూట్ తో ఉదయం, సాయంత్రం పౌష్టికాహారం అందించాలని ఆదేశం 


ఇమామ్ లకు, మైజిం లకు పాసులు


అన్ని మసీదుల వద్ద కోవిడ్ 19 నియంత్రణలు తెలుపుతూ బ్యానర్ ఏర్పాటు


ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 


సామాజిక దూరం వర్తింపచేస్తూ అన్ని అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..