APUWJ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కి మాస్క్ లు,sanitezers, ఎనర్జీ డ్రింక్ పంపిణీ

 


గుంటూరు ,ఏప్రిల్ 11 (అంతిమ తీర్పు) : గుంటూరు నగరం లో APUWJ     ఆధ్వర్యంలో జర్నలిస్టుల కి మాస్క్ లు,sanitezers, ఎనర్జీ డ్రింక్, సన్క్స్ బాక్స్ లని అందజేసిన గుంటూరు జిల్లా అధ్యక్ష,కార్యదర్శి లు sn మీరా,శివ యేచూరి,ఎల్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు రాంబాబు,చిన్న పత్రికల నేత, మల్లెల వార్త దిన పత్రిక సంపాదకులు  మల్లెల శ్రీనివాస రావు పలువురు యూనియన్ నేతలు ,.   జర్నలిస్ట్ లు     పాల్గొన్నారు.