నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డ్ లో రైతు బజార్లు

అమరావతి
25.4.2020



- నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డ్ లో రైతు బజార్లు


- కరోనా నేపథ్యంలో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ మార్కెట్ యార్డ్ లలో కొత్త రైతుబజార్ల ఏర్పాటు


- కరోనా వైరస్ కి ముందు రాష్ట్రంలో కేవలం 100 రైతు బజార్లు.


- కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తాత్కాలిక రైతు బజార్లతో వాటి సంఖ్యను 417 పెంచిన ప్రభుత్వం.


- వీటికి కూడా అధిక సంఖ్యలో ప్రజలు వస్తుండటంతో మొబైల్ రైతుబజార్ విధానాన్ని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం


- ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన చోట్ల ఆర్టీసీ బస్సుల్లో రైతు బజార్ లో నిర్వహిస్తున్న ప్రభుత్వం


- తాజాగా మార్కెట్ యార్డ్ గోడౌన్లు, ప్లాట్ ఫారాల పై కూరగాయలు, పండ్ల విక్రయాలకు నిర్ణయం.


- రాష్ట్రంలోని 216 మార్కెట్ కమిటీల్లో 150 మార్కెట్ యార్డ్ లు.


- ప్రస్తుతం ఈ యార్డులలో కొనసాగుతున్న వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలు 


- నిత్యం రైతులు, హమాలీలు, ప్రభుత్వ శాఖల సిబ్బందితో కలిపి రోజుకి 200 మంది వరకు వ్యవసాయ యార్డ్ లకు వస్తున్నట్లు అంచనా.


- వీరితో పాటు పరిసర ప్రాంతాల వినియోగదారులకు కూడా అనువుగా వుండేలా ఇక్కడే కొత్త రైతు బజార్ల ఏర్పాటు


- కరోనా వైరస్ విస్తరించకుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ, ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లను సరసమైన ధరలకే అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు


- మార్కెట్ కమిటీల పరిధిలో మేజర్ పంచాయతీ ల్లో పరిస్థితులను బట్టి రైతు బజార్ లో ఏర్పాటు.


- గోడవున్ లు లేని మార్కెట్ యార్డ్ లలో తాత్కాలికంగా షెడ్లు వేసి అమ్మకాలు నిర్వహించేందుకు మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రద్యుమ్న ఆదేశాలు.


- గ్రామ, పట్టణ శివారు ప్రాంతాల్లో జనావాసాలకు దూరంగా, కొనుగోలుదారులు పెద్దగా వచ్చే అవకాశం లేని యార్డ్ లకు మినహాయింపు


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image