కేశినేని శ్వేత సారధ్యంలో  వీడియో మరియు ఫోటో జర్నలిస్ట్ ప్రతినిధులకు నిత్యావసర సరుకులు పంపిణీ

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ వీడియో జర్నలిస్ట్ యూనియన్ విజ్ఞప్తి కి మన్నించి వీడియో జర్నలిస్ట్స్ మరియు ఫోటో జర్నలిస్ట్స్ మిత్రులు విజయవాడలో పనిచేస్తున్న వారి అందరికి, కరోనా లక్డౌన్ విపత్కర పరిస్థితుల్లో పెద్ద మనసుతో 
వీడియో జర్నలిస్టులు ,ఫోటో గ్రాఫర్స్ కు విజయవాడ ఎంపీ కేశినేని నాని గారు నిత్యావసర సరుకులు ,బియ్యం పంపిణీ చేశారు..కేసినేని భవన్ లో ఎంపీ కుమార్తె కుమారి కేశినేని శ్వేత  వీడియో మరియు ఫోటో జర్నలిస్ట్ ప్రతినిధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మీడియా ప్రతినిధులు జాగ్రత్తగా ఉండాలని..వారు కుటుంబాలు ముఖ్యమని పేర్కొన్నారు.. వృత్తి పరంగా వివిధ వర్గాలు తో తిరిగే మీడియా ప్రతినిధుల ..జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు..        


ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ వీడియో జర్నలిస్స్ యూనియన్ తరుపున ఎంపి కేశినేని నాని గారికి మరియు కేశినేని శ్వేత గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.


 


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image