విద్యార్థుల మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేసి ఫ్రీజర్వ్ చేయడం జరిగింది: విష్ణువర్ధన్ రెడ్డి.

అనంతపురం జిల్లా..


NYK వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి కామెంట్స్...


*ఫిలిప్పియన్ దేశంలో రోడ్ ప్రమాదం లో మృతి చెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి తెలిపిన విష్ణువర్ధన్ రెడ్డి.


* ఈసంఘటనకు సంభందించి కేంద్ర విదేశాంగసహయమంత్రి కోద్దిసేపటిక్రింట పోన్ చేసి వారికుటుంబానికి సమాచారం అందించమని నన్ను కోరడం జరిగింది .


*విద్యార్థుల మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేసి ఫ్రీజర్వ్ చేయడం జరిగింది.


*అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేయడంతో మృతదేహాలు తీసుకురావడంలో కొంత అలస్యమవుతోంది.


*వీలైనంత త్వరగా మృతదేహాలు భారత్ కు తీసుకురావడానికి ఇండియన్ గవర్నమెంట్ ఫిలిప్పియన్ రాయబారి జయదేవ్ ముజ్ దార్ తో నిత్యం సంప్రదింపులు జరుపుతోంది.


*బారతదేశ ప్రభుత్వ పూర్తి ఖర్చులతోనే మృతదేహాలను తీసుకురావడం జరుగుతోంది. అందుకు సహకరిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. కేంద్ర హోమ్ మంత్రి కిషన్ రెడ్డి..రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్ నరసింహులు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి మురళీధర్ కృతజ్ఞతలు.


*ఫిలిప్పియన్ లో మృతి చెందిన విద్యారులకు సంబందించిన సమాచారం ఎప్పటికప్పుడు తల్లితండ్రులకు తెలియచేస్తున్నాం.


*వీలైనంత త్వరగా తమ బిడ్డల మృతదేహాలు అప్పచెప్పాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్న విద్యార్థుల తల్లితండ్రులు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు