విద్యార్థుల మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేసి ఫ్రీజర్వ్ చేయడం జరిగింది: విష్ణువర్ధన్ రెడ్డి.

అనంతపురం జిల్లా..


NYK వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి కామెంట్స్...


*ఫిలిప్పియన్ దేశంలో రోడ్ ప్రమాదం లో మృతి చెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి తెలిపిన విష్ణువర్ధన్ రెడ్డి.


* ఈసంఘటనకు సంభందించి కేంద్ర విదేశాంగసహయమంత్రి కోద్దిసేపటిక్రింట పోన్ చేసి వారికుటుంబానికి సమాచారం అందించమని నన్ను కోరడం జరిగింది .


*విద్యార్థుల మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేసి ఫ్రీజర్వ్ చేయడం జరిగింది.


*అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేయడంతో మృతదేహాలు తీసుకురావడంలో కొంత అలస్యమవుతోంది.


*వీలైనంత త్వరగా మృతదేహాలు భారత్ కు తీసుకురావడానికి ఇండియన్ గవర్నమెంట్ ఫిలిప్పియన్ రాయబారి జయదేవ్ ముజ్ దార్ తో నిత్యం సంప్రదింపులు జరుపుతోంది.


*బారతదేశ ప్రభుత్వ పూర్తి ఖర్చులతోనే మృతదేహాలను తీసుకురావడం జరుగుతోంది. అందుకు సహకరిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. కేంద్ర హోమ్ మంత్రి కిషన్ రెడ్డి..రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్ నరసింహులు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి మురళీధర్ కృతజ్ఞతలు.


*ఫిలిప్పియన్ లో మృతి చెందిన విద్యారులకు సంబందించిన సమాచారం ఎప్పటికప్పుడు తల్లితండ్రులకు తెలియచేస్తున్నాం.


*వీలైనంత త్వరగా తమ బిడ్డల మృతదేహాలు అప్పచెప్పాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్న విద్యార్థుల తల్లితండ్రులు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు