రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద నాయీ బ్రాహ్మణ సోదరుల ఆవేదన

రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద నాయీ బ్రాహ్మణ సోదరుల ఆవేదన


     నెల్లూరు, ఏప్రిల్ 21 (అంతిమ తీర్పు):   నాయి బ్రాహ్మణ సోదరులు   నెల్లూరు     జిల్లా లో 1.20 లక్షలు మంది  ఉన్నారు. అందులో 60 వేలమంది కులవృత్తి  మరియు నాదస్వరం డోలు      కళాకారులు, ఉన్నారని జిల్లా అద్యక్షులు ఈదర.శ్రీనివాసులు తెలిపారు.
 ఈ కరోనా మహమ్మారి 
 మా ఆరోగ్య రిత్యా (మన రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు) స్వచ్ఛందంగా బంద్ చేసి ఇంటికి దగ్గర ఉండటం వల్ల కుటుంబ పోషణ కొరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నము అని తెలిపారు.
మా కులవృతి చేస్తు జీవనం సాగిస్తున్న మా నాయీ బ్రాహ్మణులు షాపులు ఓపన్ చేస్తే పోలిస్ వారి లాఠీ దెబ్బలు మరియు కేసులు, ఫైన్ లు వేస్తున్నారు అని తెలిపారు. కష్టమర్ ను  పట్టుకుని మరి మా వృతి చేయాలి 
అందులో ఈ కరోనా వైరస్ ఉన్నా వ్యక్తి వచ్చిన ,మేము చేసిన మాకు వైరస్ సోకే అవకాశం ఉంది. కరోనా వైరస్ గురించి తెలిసి కూడ మా కుటుంబం పోషణ కొరకు మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నది అప్పులు కూడ పుట్టుక
ఇబ్బంది పడుతున్నము 
పూట గడవడం చాలా కష్టంగా ఉంది 
 జిల్లా నాయి బ్రాహ్మణ సోదరులు చాలా కంగారు పడుతున్నారు. 
మా ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయి,మీరు మామీద దయవుంచి మా కష్టాలను గుర్తుంచి మాకు అర్థికంగా సహయం చేయాలి, అని కోరారు.     అపారమైన నమ్మకంతో ఉన్నాము 
మా చేతివృత్తుల పథకం ద్వారా మా నాయి బ్రాహ్మణ కులాన్నికి 10,000/రూపాయిలును ప్రకటించి నిధులు కూడ విడుదల చేసే సమయానికి ఈ (కరోనా మహమ్మారి) రావడం వల్ల ఆగిపోవడం జరిగింది కావున ఇప్పుడు ఉన్నా క్లిష్టమైన పరిస్థితులలో మా నాయి బ్రాహ్మణ కులాన్నికి 10,000/రూపాయిలు మంజూరు చేయించి మా కుటుంబాలని, మమ్మల్ని బ్రతకించవలసిందిగా మనవి చేసుకుంటున్నాము అని కోరారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..