నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ

*నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ*


కరోనా మహమ్మారి ప్రభలకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ నేపధ్యంలో, నిరుపేద కుటుంబాలు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయి. వారికి చేయూతగా జాతీయ సర్వే దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర సర్వే ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు, గూడూరు మండల సర్వేయర్ సి.హెచ్ రాంకుమార్, గూడూరు డివిజన్ అధ్యక్షులు చిల్లకూరు మండల సర్వేయర్ బి.సుధాకర్ గూడూరు రెవిన్యూ పరిధిలోని పురిటిపాళెం, రోటరీ నగర్, శారదానగర్ ప్రాంతాలలో సుమారు 150 గిరిజన కుటుంబాలకు బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సర్వేయర్లు, లైసెన్స్డ్ సర్వేయర్లు పాల్గొన్నారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు