గుంటూరు జిల్లా కు చెందిన చిన్నారి గూడూరు లో మృతి

నెల్లూరు జిల్లా.   :..చిల్లకూరు మండలం లో  గురుకుల పాఠశాలలో కరోనా లాక్ డౌన్ కారణంగా  ఉంటున్న వలస కూలీల్లో 4.నెలల చిన్నారి మృతి. 


*గుంటూరు జిల్లా నుండి చిల్లకూరు మండలంలోని రెట్టపల్లిలో కాంక్రీటు పనుల నిమిత్తం వచ్చిన వలస కూలీలు సుమారు 30.మందిని లాక్ డౌన్ కారణంగా వారందరికీ భోజనం,నివాస వసతి కల్పించడంకోసం చిల్లకూరు గురుకుల పాఠశాలలో ఉంచారు.ఈరోజు తెల్లవారి జామున 4.గంటలకు సమయంలో 4.నెలల చిన్నారి అశ్వస్తకు గురవడంతో వారు స్థానిక పీడీ.జానకిరామయ్య,ఇంచార్జి ప్రిన్సిపాల్ ఇబ్రహీం సహకారంతో వెంటనే గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయి నట్లు వైద్యులు నిర్ధారించదవడంతో బిడ్డను తీసుకొని గురుకుల పాఠశాలలకు వచ్చేశారు.స్థానిక తహసీల్దార్ రవికుమార్ అక్కడకు చేరుకొని వారిని విచారిస్తున్నారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..