గిరిజనులకు కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మార్సీఎస్ నేతలు 

గిరిజనులకు కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మార్సీఎస్ నేతలు
            వింజమూరు :     కరోన వైరస్ ని కట్టడి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ని విదించిన కారణంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు  మందకృష్ణమాదిగ ఆధేశాల మేరకు 
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వింజమూరుమండలలోని  కాటేపల్లి  పంచాయితిలోని నల్లారెడ్డి పల్లి ఎస్టీ కాలనీ అంబేద్కర్ నగర్ లోని 30కుటుంబాలకు  ఎస్సై బాజి రెడ్డి పంచాయతీ కార్యదర్శి విజయమ్మ  చేతుల మీదగా కూరగాయలు కోడిగుడ్లు పంపిణీ చేసిన ఎమ్మార్పీఎస్ జిల్లా అధికారప్రతిని పందిటి అంబేద్కర్ మాదిగ మండల అధ్యక్షుడు గోచిపాతల ఆనందరావు మాదిగ ఈ సందర్బంగా ఎస్సై బాజి రెడ్డి  మాట్లాడుతూ ప్రతిఒక్కరు వ్యక్తిగత దూరాన్ని పాటించాలని కరోన వైరస్ ని కట్టడి చేయలంటే మీలో ప్రతి ఒక్కరు లాక్ డౌన్ పాటించి మీకు అత్యవసర సమయాల్లో నె బయటకు రావాలని ఆవిదంగా బాద్యతగా మనం నడుచుకుని మనల్ని మనకుంటుబాన్ని  కాపాడుకోవాలని ఈరోజు మీకు సహకారాన్ని అధిచాలని వచ్చిన ఎమ్మార్పీఎస్ మండలకమిటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మీకు ఏసమస్యలు ఉన్నా అధికారులు దృష్టి కి తెలిపిన ఎడల ఇలాంటి దాతల సాయంతో మిమ్మల్ని ఆదుకుటామని తెలియజేసారు   ఎమ్మార్పీఎస్ నేతలు మాట్లాడుతూ మావంతు ఉడతాబక్తిగా ఎక్కడా నిరుపేదలు ఆకలితో అలమటిస్తునారో వారిని గుర్తించి వారికి సహకరిచాలని దానిలో బాగంగా ఈరోజు మావంతుగా ఈసహాకారాన్ని అందిచామని  మీకు ఏదైన మరలా సహకారం కావాలన్న  తెలియ జేయాలని   వారు తెలిపారు ఈకార్యక్రమంలో వెటనరి అసిస్టెంటు గంగపట్ల కృష్ణ  ఎమ్మార్పిఎస్ నాయకులు గోచిపాతల శ్రీను పందిటి రాజీవ్ గాంధీ వాలెంటైర్స్ గురు ప్రతాప్  మొలబంటి రాఘవేంద్ర నాగరాజు వేణు తదితరు పాల్గొన్నారు


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..