ఇంట్లోనే ఉందాం.! కరోనాను తరిమేద్దాo.!! పేద ప్రజలను ఆదుకుందాం.

ఇంట్లోనే ఉందాం.! కరోనాను తరిమేద్దాo.!! పేద ప్రజలను ఆదుకుందాం.
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి 
పిలుపుమేరకు నెల్లూరు DCMS ఛైర్మన్ వీరి
చలపతిరావు  చొరవతో NDCMS,
దాతలు మరియు నాయకుల సహకారంతో  
కొడవలూరు మండలంలో *రేషన్ కార్డులేని 1100 పేద కుటుంబాలకు మరియు కరోన*
లాక్ డౌన్లో పనిచేస్తున్న పోలీసు,హెల్త్,రెవెన్యూ
,ఆశ,పంచాయితీ,విలేఖరులకు బియ్యం బస్తా, పసుపు,ఉప్పు,నూనె,కందిపప్పు,పెసలపప్పు,
పశ్చనగపప్పు,చింతపండు,ఎండు మిరపకా
యలు,ఎర్రగడ్డలు,శానిటైజర్,మాస్కులు,అరటి పండ్లతో పాటు 10 రకముల కూరగాయల కిట్లను పంపిణీ చేసి..లాక్ డౌన్ కి సహకరించి.,
*ఇంట్లోనే ఉంటూ..కరోనాని తరిమేయాలని* పిలుపునిచ్చిన ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న
కుమార్ రెడ్డి గారు,DCMSఛైర్మన్ వీరి చలపతి
రావు గారు,RDO-హుస్సేన్ బాషా గారు,DSP-
హరనాథరెడ్డి గారు,విజయా పాల డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు,వవ్వేరు బ్యాంకు ఛైర్మన్ శ్రీనివాసులు రెడ్డి గారు,DCMS BM-
వెంకటస్వామి గారు,తహసిల్దారు లాజరస్ గారు,MPDO జ్యోతి గారు,పార్టీ అధ్యక్షులు గంధం వెంకటశేషయ్య గారు,మావులూరు శ్రీనివాసులు రెడ్డి గారు,పార్టీ నాయకులు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు