రోజ  అక్క పబ్లిసిటీ పిచ్చి , పీక్స్ కి వెళ్ళింది ...

రోజ  అక్క పబ్లిసిటీ పిచ్చి , పీక్స్ కి వెళ్ళింది ...
    విజయవాడ, ఏప్రిల్,21 (అంతిమ తీర్పు) :    ఒక ప్రజాప్రతినిధి అయివుండి ,బాధ్యతగల పదవిలో ఉండి , ప్రజల ప్రాణాలతో  చెలగాటమా ?? సిగ్గువుందా , లేదా ... అధికారులు చోద్యం చూస్తున్నారా లేక భయపడుతున్నారా ?? అని కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ అన్నారు.
తక్షణమే ఎమ్మెల్యే రోజా పై కేసు నమోదు చెయ్యాలి 


కరోనా మహమ్మారి ప్రాణాలు తీస్తావుంటే  అంతమందిని ఒక చోట చేర్చి పూలు చల్లించుకుని  , జేజేలు కొట్టించుకోవడం శిగ్గుచేటు ... అమరావతి లో భౌతిక దూరం పాటిస్తూ శాంతియుతంగా ఉద్యమం చెస్తున్న మహిళల కు నోటీసులు ఇస్తారు ...కేసులు పెడతారు ...
వైసిపి నేతలకు ఒక న్యాయం ... సామాన్యులకు ఒక న్యాయామా జగన్ రెడ్డి గారూ ??