ముఖ్యమంత్రి నిధికి విరాళం

*07–04–2020*
*అమరావతి*


*కోవిడ్‌–19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి  458   రూపాయలు విరాళం ఇచ్చిన జీవీపీఆర్‌ ఇంజనీర్స్‌ లిమిటెడ్‌.*


*ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను కలిసి విరాళానికి సంబంధించిన చెక్‌ అందజేసిన జీవీపీఆర్‌ ఇంజనీర్స్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ జిఎస్‌పి వీరారెడ్డి, ఎం.డి. శేఖర్‌ రెడ్డి*