కేంద్ర  మంత్రి కీ తప్పని కరోనా లాక్ డౌన్ కష్టాలు

*DELHI*


కేంద్ర  మంత్రి కీ తప్పని కరోనా లాక్ డౌన్ కష్టాలు
======================


*వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తల్లి సంవత్సరీకం కార్యక్రమాన్ని సోదరులు, బంధువుల తో కలిసి నిర్వహించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.*



*తల్లి సంవత్సరికానికి హాజరు కాలేకపోయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.*


దేశానికి హోం మంత్రి అయినా స్వస్థలానికి వెళ్లలేని పరిస్థితి.


*కరోనా పర్యవేక్షణ బాధ్యతల తో గత నెల రోజులుగా ఢిల్లీ లోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.*


హోం శాఖ బాధ్యతలు ఉన్న నేను స్వయంగా *లాక్ డౌన్ నియమాన్ని ఉల్లంఘించదలుచుకోలేదు అంటున్న కిషన్ రెడ్డి.*


నేడు ఢిల్లీ లోని తన నివాసంలో ఒక్కడే  తల్లి సంవత్సరీకం నిర్వహించిన కిషన్ రెడ్డి.


భార్య, పిల్లలు, సోదరులు అందరూ స్వగ్రామం తిమ్మాపూర్ నుంచి, మంత్రి  ఢిల్లీ నుంచి online లో సంవత్సరికం. 



*కష్ట సమయంలో ఢిల్లీ బాధ్యత వదిలి వెళ్ళదలుచుకోలేక అక్కడ నుంచే కార్యక్రమం నిర్వహణ .*


*వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తల్లి సంవత్సరీకం కార్యక్రమాన్ని సోదరులు, బంధువుల తో కలిసి నిర్వహించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.*