కేంద్ర  మంత్రి కీ తప్పని కరోనా లాక్ డౌన్ కష్టాలు

*DELHI*


కేంద్ర  మంత్రి కీ తప్పని కరోనా లాక్ డౌన్ కష్టాలు
======================


*వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తల్లి సంవత్సరీకం కార్యక్రమాన్ని సోదరులు, బంధువుల తో కలిసి నిర్వహించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.*



*తల్లి సంవత్సరికానికి హాజరు కాలేకపోయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.*


దేశానికి హోం మంత్రి అయినా స్వస్థలానికి వెళ్లలేని పరిస్థితి.


*కరోనా పర్యవేక్షణ బాధ్యతల తో గత నెల రోజులుగా ఢిల్లీ లోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.*


హోం శాఖ బాధ్యతలు ఉన్న నేను స్వయంగా *లాక్ డౌన్ నియమాన్ని ఉల్లంఘించదలుచుకోలేదు అంటున్న కిషన్ రెడ్డి.*


నేడు ఢిల్లీ లోని తన నివాసంలో ఒక్కడే  తల్లి సంవత్సరీకం నిర్వహించిన కిషన్ రెడ్డి.


భార్య, పిల్లలు, సోదరులు అందరూ స్వగ్రామం తిమ్మాపూర్ నుంచి, మంత్రి  ఢిల్లీ నుంచి online లో సంవత్సరికం. 



*కష్ట సమయంలో ఢిల్లీ బాధ్యత వదిలి వెళ్ళదలుచుకోలేక అక్కడ నుంచే కార్యక్రమం నిర్వహణ .*


*వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తల్లి సంవత్సరీకం కార్యక్రమాన్ని సోదరులు, బంధువుల తో కలిసి నిర్వహించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.*


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..