మే డే నాడు ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో పాశం సునీల్ కుమార్ చే కూరగాయలు పంపిణీ

ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో ప్రగతి సేవ సంస్థ సభ్యుల సహాయ సహకారాలతో   ఈరోజు 01.05.2020వ ప్రపంచ కార్మికుల దినోత్సవం పురస్కరించుకొని 105 మంది ముఠా వర్కర్స్ కుటుంబాలకు   వారానికి సరిపడ కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. గూడూరు మాజీ శ్యసన సభ్యులు పాశం సునీల్ కుమార్ గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.అధ్యక్షుడు కడివేటి.చంద్రశేఖర్, ఉప అధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ యమహా సుబ్రహ్మణ్యం,ప్రజేంద్ర రెడ్డి, గ్రానైట్ ప్రభాకర్, కరిముల్లా, ఉదయ్ శేఖర్ రెడ్డి, ఆలీ,ముఠా వర్కర్స్ అధ్యక్షుడు గారాబాబు,ఉప అధ్యక్షుడు B.శ్రీనివాసులు,చిల్లకూరు రవి, C.V.Rన్యూస్ సతీష్,10Tv ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.