మే 2 న ఘనంగా జరిగిన యుగపురుషుడు నందమూరి తారకరామారావు  పెళ్లి రోజు

   బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ దేవాలయాన్ని ఎంతో ముందు ఆలోచనతో కాన్సర్ వచ్చిన ప్రతి ఒక్కరికి తక్కువ ఖర్చుతో వీలైతే ఉచితం గా మెరుగైన వైద్యం అందించాలని గొప్ప ఆశయంతో స్థాపించిన మహానుభావులు కీ.శే.  శ్రీ నందమూరి తారకరామారావు  పుణ్య దంపతుల పెళ్లి రోజు సందర్భం గా   మే 2 న  హాస్పిటల్ చైర్మన్  నందమూరి బాలకృష్ణ  హాస్పిటల్ కి విచ్చేసి పూల మాలలతో ఆ పుణ్య దంపతులకు నివాళులు అర్పించారు. 


అంతేకాక ఇదే రోజు  హాస్పిటల్ బోర్డ్ మెంబెర్ అయిన కీ.శే. డా. శ్రీ కోడెల శివప్రసాదరావు  పుట్టినరోజు సందర్భం గా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించటం జరిగింది. 


తర్వాత చైర్మన్ బాలకృష్ణ  అమ్మ నాన్న ల తో గడిపిన మధురానుభూతులు మరియు మన హాస్పిటల్ స్థాపించటానికి గల కారణాలను, కోడెల  కృషిని గుర్తుచేసుకుని విలువైన సమాచారాన్ని అందరికి తెలియచేయటం జరిగింది. దీనితో పాటు గా పేదవారికి అన్నదానం చేశారు.


తర్వాత హాస్పిటల్ వైద్యులతో సంప్రదింపులు జరిపి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది ఇంకా ఏమైనా మెరుగుపరచడానికి సలహాలు తీసుకుని మరియు కోవిడ్-19 గురించి తీసుకుంటున్న / పాటిస్తున్న జాగ్రత్త లు స్వయం గా పరిశీలించి విలువైన సలహాలు ఇవ్వటం జరిగింది.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image