అన్ని ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్ లో వెంటనే శానిటైజేషన్ చేయాలని డిమాండ్.: కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ

అమరావతి మే 16 (అంతిమ తీర్పు) :


నేటి బాలలే - రేపటి పౌరులు అని రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తుందా... 


జగన్ సర్కారుని ప్రశ్నించిన కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ


ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలి... డిమాండ్ చేసిన కాంగ్రెస్ నేత.


భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని.. తగిన ఆదేశాలు వెంటనే జారీ చేయాలని కోరిన పద్మశ్రీ.


అన్ని ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్ లో వెంటనే శానిటైజేషన్ చేయాలని డిమాండ్.


కుర్చీలు, బల్లలు, శానిటైజేషన్, మినరల్ వాటర్, మాస్కులు ఇతర మౌళిక వసతుల కోసం ఒక్కో రాష్ట్రానికి 2000 కోట్లు మంజూరు చెయ్యాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కాంగ్రెస్ నేత.


కరోనాతో సహజీవనం చేయాల్సిందే అని స్వయంగా జగన్ రెడ్డి గారే చెప్పారు... అలాంటప్పుడు దాన్ని పాఠశాలలకు విస్తరించకుండా ఎందుకు చర్యలు చేపట్టడం లేదు.


రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు  ప్రభుత్వ పాఠశాలల పైన దృష్ఠి పెట్టి, పిల్లలు  కరోనా బారిన పడకుండా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్..


ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image