మద్యం అమ్మకాలు జరిగితే గ్రీన్ జోరుగా ఉన్న మండలాలు రెడ్ జోన్ గా మారతావని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిక

ఈరోజు రాష్ట్ర రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ sanghat కో కన్వీనర్ జి సూర్య కిరణ్ ఆదేశాలతో జోనల్ కోఆర్డినేటర్ కమల్    సూచనతో నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శివ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మద్యం ఆపం డి ఆంధ్ర ప్రదేశ్ కాపాడండి అనే నినాదంతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది జరిగింది ఈ కార్యక్రమంలో వి శివ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ 40 రోజులు ఈ మహమ్మారి నుండి అన్ని డిపార్ట్మెంట్లు మరియు స్వచ్ఛంద సంస్థలు ప్రజల ప్రాణాలు కాపాడే వారి ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడి నా నా ఈరోజు లిక్కర్ షాప్ లో తెరచి విక్రయాల సాగించి వారి కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు స్పందన ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆయా మండలాల్లోని మద్యం షాపుల్లో గుర్తింపు కార్డుతో విక్రయాలు సాగించి పక్క మండలాలు మద్యం కి ప్రజలు రాకుండా జాగ్రత్త చేయవలసిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం విక్రయాల ఆదాయం పైన ఉన్న ప్రేమ ఈ రాష్ట్ర ప్రజలు మీద లేదని కాంగ్రెస్ పార్టీ చూసి స్తుంది ఇలాగే మద్యం అమ్మకాలు జరిగితే గ్రీన్ జోరుగా ఉన్న మండలాలు రెడ్ జోన్ గా మారతావని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది ఈ కార్యక్రమంలో సి హెచ్ భాస్కర్ మరియు ఎస్ కె బాబు భాష పాల్గొన్నారు


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు