ఓంకార్ సేవా సమితి చెరుకుపల్లి  వారి ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ

*ఓంకార్ సేవా సమితి చెరుకుపల్లి 
వారి ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ


*ఓంకార్ సేవా సమితి సేవలు ఆదర్శనీయం.............
మాజీ జెడ్ పి టి సి యేమినేని వెంకట రమణ మూర్తి*


చెరుకుపల్లి......మే.....13


కరోనా ప్రభావంతో విలవిల్లాడుతున్న వలస కార్మికులను ఆదుకొని ఆహారం అందించదంలో నిరంతరం ఎంతోకృషి చేస్తున్న ఓంకార్ సేవా సమితి సభ్యుల సవాలు ఆదరశప్రాయమని మాజీ జెడ్ పి టి సి యేమినేని వెంకట రమణ మూర్తి కొనియాడారు ............


 ఓంకార్ సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం చెరుకుపల్లి పంచాయితీ పరిధిలో శానిటరీ సిబ్బంది కి అల్పాహారం అరటిపడ్లు పంచారు...........


ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు........ రమణమూర్తి మాట్లాడుతూ సుమారు నాలుగు వారలపాటు నిర్విరామంగా ఆహారం అందించ డం హర్షణీమన్నారు ...............


 అరుంబాక గ్రామ పంచాయతీ పరిధిలోని కాలనీలో నివాసముంటున్న చిన్నారులకు కూడా అల్పాహారం అరటిపడ్లను పంపిణీ చేశారు.......


ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు గం డే సాంబశివరావు, తూను గుంట్ల శ్రీనివాసరావు,లు మాట్లాడుతూ...........  కరోనా కోవిడ్ 19 మహమ్మరిని తరిమికొట్టాలని దానిగాను ప్రజలు ప్రభుత్వం, అధికారులు సూచనలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలు బౌతిక దూరంతో కరోనాని దూరం చేయవచ్చు  పిలుపునిచ్చారు.......


 బుధవారం ఉదయం  పిల్లలకు వందలాది మందికి ఇడ్లీ పొట్లాలు పండ్లు  అందించారు........


 ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరమ్ విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి యేమినేని వెంకట రమణ మరో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, ....


చెరుకుపల్లి మండలం ఆంధ్రభూమి విలేకరి శ్రీనివాసరావు, సేవ సమితి సభ్యులు , కేసన సాంబశివరావు, సీతారామయ్య, కుమార్, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు......


 గత కొన్ని రోజులుగానిర్విరామంగా సాగుతున్న ఆహార పంపిణీ ఇంకా కొనసాగుతూనే ఉంటుందని సేవా సమితి అధ్యక్షుడు తెలిపారు