ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో యమహా సుబ్రమణ్యం సహాయంతో కూరగాయలు పంపిణీ

ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో జాయింట్ సెక్రటరీ యమహా సుబ్రమణ్యం సహాయ సహకారాలతో   ఈరోజు 12.05.2020వ గూడూరు లోని పోటు పాలెం లోని పేద గిరిజన 50  కుటుంబాలకు   వారానికి సరిపడ కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది.దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన బ్రేక్ ఇన్స్పెక్టర్ మురళి మోహన్ గారి చేతుల మీదుగా అందించడం జరిగింది.అధ్యక్షుడు కడివేటి.చంద్రశేఖర్, ఉప అధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ యమహా సుబ్రమణ్యం, కరిముళ్ళ, ఆలీ,C V.R న్యూస్ సతీష్, వాలంటీర్స్,తదితరులు పాల్గొన్నారు.