ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు 30.08.2020 శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు కీ#శే# ఇసుకపల్లి విశాలక్షమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సీనియర్ జర్నలిస్ట్ శివ ప్రసాద్ శర్మ గారి సహాయ సహకారాలతో రెండు బస్తాల బియ్యం మరియు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది.అధ్యక్షుడు కడివేటి చంద్ర శేఖర్,కార్య వర్గ సభ్యులు కార్పొరేషన్ రవికుమార్,శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు,మేకల మస్తనయ్య, కరిముళ్ళ, జెనెరిక్ తిరుమల రావు,కో ఆర్డినేటర్ సతీష్, నిర్వహుకరులు కల్యాణి గారు తదితరులు పాల్గొన్నారు.