కృష్ణ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రెస్ మీట్ పాయింట్స్

అంతిమతీర్పు.24.8.2019


కృష్ణా   జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ప్రెస్ మీట్ పాయింట్స్


గ్రామ, వార్డ్ సచివాలయ వ్యవస్థ లో ఉద్యోగాల భర్తీ కోసం పరీక్షలు సెప్టెంబర్ 1 నుండి ప్రారంభం


లక్ష 14 వేల మంది


374 కేంద్రాలు, వంద రూట్లు, 


1,3,4,6,7,8 తేదీల్లో జరుగుతాయి..


ఉదయం 20.12.30, మధ్యాహ్నం 2.30 టు 5.00 


అన్ని ఏర్పాట్లు చేసాం


చీఫ్ superdent , ఇన్విజిలే టర్ , 9 వేల మంది ఉద్యోగులు


ఫోన్లు అనుమతించపడవు,


స్ట్రాంగ్ రూమ్ లు ఏర్పాటు


హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు, ప్రధాన సెంటర్స్, busstation, రైల్వే స్టేషన్, ల లో కూడా,


22 న వర్క్ షాప్ పెట్టాము,


స్పెషల్ బస్ లు ఏర్పాటు


పరీక్ష జరిగే కేంద్రంల స్కూలుకు సెలవులు ఉంటాయి..



ఓ ఎం ఆర్ పేపర్


బబుల్ సిస్టం, 2 వ రోజు కీ విడుదల చేయడం జరుగుతుంది..


రాసిన ప్రశ్న పత్రం తీసుకెళ్లవచ్చు..


పటిష్టం గా విధి విధానాలు ఏర్పాటు చేయడమైనది..



ఒకే కేంద్రం లో బహుళ పరీక్షలు రాయవచ్చు..


8 సిరీస్ లో పేపర్ ఉంటుంది..


కమాండ్ కంట్రోల్ 0866   5139370


124 కేంద్రాలు, మచిలీపట్నం, గుడివాడ, మచిలీపట్నం,ఇతర మున్సిపల్  పరిధిలో ఉన్నవి..


దివ్యాఎంగులకు  ప్ర


26 మండల కేంద్రాల లో పరీక్ష కేంద్రాలు  ఉన్నవి