ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం

18–09–2019,
అమరావతి.


*ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం*
*ఆరోగ్యం రంగంపై నిపుణుల కమిటీ సిఫార్సు*
*ఆమేరకు జీతాలు పెంచాలన్న కమిటీ, అంగీకరించిన ముఖ్యమంత్రి*
*ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులకు ఆదేశం*
*ఆరోగ్యరంగంలో సిఫార్సులపై తుది నివేదిక సమర్పించిన కమిటీ*
*100కుపై సిఫార్సులు చేసిన కమిటీ*
*సిఫార్సులపై నిపుణులతో విస్తృతంగా చర్చించిన ముఖ్యమంత్రి*
*సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు* 
*హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆస్పత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలకు ఆరోగ్యశ్రీ వర్తింపు, నవంబర్‌ 1 నుంచి ప్రారంభం*
*డిసెంబర్‌ 21 నుంచి ఆరోగ్యకార్డుల జారీ ప్రారంభం*
*ఆరోగ్యశ్రీ జాబితాలోకి అదనంగా వ్యాధులు*
*జనవరి 1 నుంచి కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ పైలెట్‌ ప్రాజెక్టు కింద అమలు *
*ప.గో.లో  2 వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ పైలట్‌ ప్రాజక్ట్‌ అమలు*
*మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ పైలట్‌ప్రాజెక్టు కింద అమలు*
*వేయి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు,  ఏప్రిల్‌ 1, 2020 నుంచి జిల్లాల వారీగా అమలు*
*లోటుపాట్లు గుర్తించి పూర్తిస్థాయి అమలుకు కార్యాచరణ ప్రణాళిక*
*ఏప్రిల్‌ 1 నుంచి ఆరోగ్యశ్రీ జిల్లాల వారీగా అమలు ప్రారంభం*
*ఆపరేషన్‌ చేయించుకున్నవారికి కోలుకునేంత వరకూ విశ్రాంతి సమయంలో నెలకు రూ.5వేల చొప్పున సహాయం*
*దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇస్తున్న పెన్షన్‌ను  విస్తరించడంపై సమావేశంలో చర్చ*
*తీవ్ర కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారికి నెలకు రూ.10వేల పెన్షన్‌ను ఇప్పటికే అమలు చేస్తున్న ప్రభుత్వం*
*ఇతర దీర్ఘకాలిక వ్యాధులను ఒక కేటగిరీ కిందకు తీసుకు వచ్చి వారికీ నెలకు రూ. 5వేలు ఇవ్వాలన్న సీఎం*
*దీనిపై మార్గదర్శకాలు తయారుచేయాలని సీఎం ఆదేశం*


అమరావతి: 
ఆరోగ్య రంగంలో సంస్కరణలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌కు నివేదిక సమర్పించిన నిపుణుల కమిటీ
నివేదికలోని అంశాలపై నిపుణులు కమిటీ, అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన సీఎం
ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధానికి కమిటీ సిఫార్సు, ప్రభుత్వ వైద్యులు జీతాలు పెంచాలన్న కమిటీ
ప్రతిపాదనలు తయారుచేయాలని సీఎం ఆదేశం
కొత్తగా వైద్యుల భర్తీకోసం నోటిఫికేషన్‌ ఇవ్వాలన్న సీఎం
మన విద్యావ్యవస్థల్లో సమూల మార్పులు రావాలి: సీఎం
ఇంజినీరింగ్‌ అయినా, మెడిసిన్‌ అయినా వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ కచ్చితంగా ఉండాలి: సీఎం
ఏ వృత్తివిద్యా కోర్సు తీసుకున్నా.. చివరి ఏడాది వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌తో ఉండాలి: సీఎం
అప్రెంటిస్‌ అన్నది పాఠ్యప్రణాళికలో ఒక భాగం కావాలి: సీఎం
మన విద్యావ్యవస్థలో ఈ లోపం ఉంది: సీఎం
చదువుకున్నదాన్ని ఏవిధంగా అమల్లో పెట్టాలన్నదానిపై పాఠ్యప్రణాళికలో ఉండాలి: సీఎం
దీనిపై సరైన సూచనలు చేయాలని నిపుణుల కమిటీకి సీఎం సూచన: ప్రభుత్వాసుపత్రుల దశ,దిశ మారుస్తాం :సీఎం
ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది కొరతలేకుండా, సదుపాయాలు కల్పించగలిగితేనే వ్యవస్థ బతుకుతుంది: సీఎం
రోగులు ఆస్పత్రికి రాగానే వారికి నమ్మకం కలిగించేలా ఉండాలి: సీఎం
బెడ్లు, దిండ్లు, బెడ్‌షీట్లు, బాత్‌రూమ్స్, ఫ్లోరింగ్, గోడలు వీటన్నింటినీ కూడామార్చాలి: సీఎం
ఫ్యాన్లు, లైట్లు అన్నీకూడా సరిగ్గా పనిచేయాలి: సీఎం
అవసరమైన చోట ఏసీలు ఏర్పాట  చేయాలి : సీఎం
ఈ మార్పులు చేయగలిగితేనే ప్రభుత్వ ఆస్పత్రులమీద ప్రజల దృక్పథం మారుతుంది: సీఎం


మెడికల్‌కాలేజీల తరహాలో నర్సింగ్‌ కాలేజీలపైన కూడా పర్యవేక్షణ ఉండాలి:
నర్సింగ్‌విద్యను పటిష్టం చేయాలి: సీఎం
ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో తప్పనిసరిగా నర్సింగ్‌కాలేజీలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం: సీఎం
ఆశావర్కర్లకు శిక్షణ ఇవ్వాలి, దీనికోసం పాఠ్యప్రణాళిక సిద్ధం చేయాలి: సీఎం


108, 104 తదితర సేవల్లో వాడుతున్న వాహనాల నిర్వహణకు సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలన్న సీఎం
నాడు – నేడు కింద ఆస్పత్రుల్లో చేపట్టనున్న కార్యక్రమాలపై సీఎం సమీక్ష
సదుపాయాలు కల్పించడమే కాదు, వాటిని నిర్వహించడంపైన కూడా సరైన విధానాలు తీసుకురావాలని ఆదేశం
పెస్ట్‌ కంట్రోల్, శానిటేషన్, స్టోరేజీ సిస్టంలపై ఉత్తమ విధానాలు అనుసరించాలని సీఎం ఆదేశం
నిర్వహణకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేయాలన్న సీఎం


గత ప్రభుత్వంలో కుదుర్చుకున్న ఒప్పందాల్లో లోపాలను బయటపెట్టిన కమిటీ, వీటిపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం
డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలున్న మందులనే కొనుగోలు చేయాలన్న సీఎం


హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆస్పత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలకు ఆరోగ్యశ్రీ వర్తింపు, నవంబర్‌ 1 నుంచి ప్రారంభం
డిసెంబర్‌ 21 నుంచి ఆరోగ్యకార్డుల జారీ ప్రారంభం
ఆరోగ్యశ్రీ జాబితాలోకి అదనంగా వ్యాధులు
జనవరి 1 నుంచి కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ పైలెట్‌ ప్రాజెక్టు కింద అమలు 
ప.గో.లో 2వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ పైలట్‌ ప్రాజక్ట్‌ అమలు
మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ పైలట్‌ప్రాజెక్టు కింద అమలు
వేయి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు ఏప్రిల్‌ 1, 2020 నుంచి జిల్లాల వారీగా అమలు
లోటుపాట్లు గుర్తించి పూర్తిస్థాయి అమలుకు కార్యాచరణ ప్రణాళిక
ఏప్రిల్‌ 1 నుంచి ఆరోగ్యశ్రీ జిల్లాల వారీగా అమలు ప్రారంభం
ఆరోగ్యశ్రీకి బిల్లులు చెల్లించుండా గత ప్రభుత్వం తాత్సారం చేసిందని సమావేశంలో ప్రస్తావన
మొత్తంగా దాదాపు వేయికోట్లు పెడింగ్‌లో పెట్టారంటూ లెక్కలు చెప్పిన అధికారులు
నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ప్రమాణాలపై తనిఖీల అంశాన్ని సమీక్షించిన ముఖ్యమంత్రి


ఆపరేషన్‌ చేయించుకున్నవారికి కోలుకునేంత వరకూ విశ్రాంతి సమయంలో రూ.5వేల చొప్పున అలవెన్స్‌
దీర్ఘకాలిక వ్యాదులతో బాధపడుతున్న వారికి ఇస్తున్న పెన్షన్‌ను  విస్తరించడంపై సమావేశంలో చర్చ
ఇతర దీర్ఘకాలిక వ్యాధులను ఒక కేటగిరీ కిందకు తీసుకు వచ్చి వారికీ నెలకు రూ. 5వేలు పెన్షన్‌ ఇవ్వాలన్న సీఎం
దీనిపై మార్గదర్శకాలు తయారుచేయాలని సీఎం ఆదేశం


*నివేదికలోని అంశాలను గౌరవ ముఖ్యమంత్రికి వివరించిన డాక్టర్‌ సుజాతారావు*
దాదాపు 100కుపైగా సిఫార్సులు చేశాం: డాక్టర్‌ సుజాతారావు
ఆరోగ్య రంగంలో ప్రభుత్వం దృక్పథం మారాలి: 
దీర్ఘకాలిక వ్యాధులపై దృషిపెట్టాలి:
ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రజలు పెద్దగా రావడంలేదు:
జాతీయస్థాయితో పోలిస్తే చాలా తక్కవ మంది ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారు:
ఆరోగ్యరంగంలో బడ్జెట్‌ చాలావరకు జీతాలకే సరిపోతుంది:
పెద్దసంఖ్యలో ఉన్న సిబ్బంది సేవలను సమర్థవంతగా వాడుకోవాలి:
ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, పరికరాలను కల్పించాలి:
మందుల కొనుగోలు, వ్యాధినిర్దారణ పరీక్షలు ప్రజలకు భారంగా మారాయి:
ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో స్పష్టత, బాధ్యత రెండూ లేవు:
సరైన సమీక్ష, పర్యవేక్షణఉండడంలేదు:
రోజువారీ పరిశీలన, పర్యవేక్షణ ఉండాలి:


ఒకరు చేసే పనిని ఇంకొకరు చేస్తున్నారు, డూప్లికేషన్‌ అధికంగా ఉంది:
ఆస్పత్రుల్లో పరికరాలన్నీ పాతబడ్డాయి :
ఇది నాది అన్న భావన ఉండడంలేదు :
పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి:


వ్యాధి నిరోధకతపై దృష్టిపెట్టాలి:
30శాతం మంది హృద్రోగ, క్యాన్సర్‌లాంటి వ్యాధుల అంశాలతో బాధపడుతున్నారు:
మూడు దశల్లో ప్రాథమిక వైద్యం అందించాలి:
ప్రతి 5వేలమందికి ఒక సబ్‌ సెంటర్‌ఉండాలి:
ప్రతి 30 వేల మంది జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలి:
ప్రతివేయి మందికి జనాభాకు విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేయాలి:
చిన్న చిన్న వాటికి అక్కడికక్కడే చికిత్స అందించాలి:
రాష్ట్రంలో 18 ఏళ్లలోపు ఉన్న వారు సుమారు కోటిమంది ఉన్నారు:
వారి ఆరోగ్యంపైన ప్రత్యేక దృష్టిపెట్టాలి:
యూత్‌ క్లబ్బుల తరహాలో క్లబ్బులను ఏర్పాటుచేసి ఆరోగ్యంపైన అవగాహన కల్పించాలి:
సబ్‌సెంటర్లలో సరైన సౌకర్యాలు లేవు, వాటిని కల్పించాల్సి ఉంది:
ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కనీస సిబ్బందిని 9 నుంచి 13కు పెంచాలి:
ప్రతి పీహెచ్‌సీలో ముగ్గురు వైద్యులు ఉండాలి:
ఒక కౌన్సెలర్‌ లేదా సోషల్‌ వర్కర్‌ ఉండాలి:
దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి వైద్యం కొనసాగించేలా చూడాల్సిన బాధ్యతను వీరికి అప్పగించాలి:
ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 24 గంటలు నడిచేలా చూసుకోవాలి:
2 బెడ్‌ ఐసీయూ సదుపాయం ఉండాలి:
ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం విధించాలి:
వారి బేసిక్‌ శాలరీని పెంచాలి:
ప్రభుత్వ డాక్టరుచేత ప్రైవేటు హాస్పటిల్‌లో ఆరోగ్య శ్రీ కేసు చేయిస్తే సీరియస్‌గా తీసుకుని, ఆ ఆస్పత్రిని జాబితా నుంచి తప్పించాలి:
ప్రతి లక్ష జనాభాకు కమ్యూనిటీ హాస్పటిల్‌:
కచ్చితంగా ఫ్యామిలీ మెడిసిన్‌లో ఎండీ చేసిన వారి పర్యవేక్షణలో ఆస్పత్రి
సామాజిక ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు చేయడానికి సదుపాయాలు:
ఆప్తమాలజీ, ఈఎన్‌టీ కేర్‌ స్పెషలిస్టులు ఉండాలి:
అన్ని మెడికల్‌ కాలేజీల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉండాలి:
టీచింగ్, నాన్‌ టీచింగ్‌ కేటగిరీలను వేర్వేరుగా చేయాలి:
హెచ్‌ఆర్‌ బాధ్యతలనుంచి వైద్యులను తప్పించాలి:
ఏడాదికి రెండు వారాలు హెచ్‌ఆర్‌లో శిక్షణ ఇవ్వాలి
ఖాళీలను భర్తీ చేయాలి:
నర్సింగ్‌ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలి
మరిన్ని కాలేజీలను ఏర్పాటు చేయాలి:
రాష్ట్రంలో నర్సింగ్‌ విద్య పటిష్టంగా లేదు:
నర్స్‌ ప్రాక్టీషినర్స్‌కు ప్రత్యేక కేడర్‌ ఏర్పాటు చేయాలి:
నర్సింగ్‌కు దేశవ్యాప్తంగా, విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది:
ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయాలను, వసతులను పెంచాలి:
జిల్లా ఆస్పత్రుల స్థాయిని 500 బెడ్లకు పెంచాలి:
బోధనాసుపత్రుల్లో 2వేల బెడ్లవరకూ పెంచాలి:
30 మహిళా ఆరోగ్య కేంద్రాలను 500 బెడ్లతో ఏర్పాటు చేయాలి:
ప్రసవాలకోసం, మహిళల ఆరోగ్యం కోసం ఈ కేంద్రాలను వినియోగించవచ్చు:
డ్రగ్‌ రెగ్యులేటరీ కమిటీ ఉండాలి, దాన్ని బలోపేతం చేయాలి:
కనీసం 150 మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు ఉండాలి:
ప్రతి మందుల దుకాణంలో అమ్ముతున్న మందుల కంప్యూటరీ కరణ ఉండాలి:
ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం అందుకున్న రోగికి ఏ సేవలు అందాయన్నదానిపై ఒక రశీదు ఇవ్వాలి:
ఎంత విలువైన వైద్యం ఉచితంగా అందిందన్న దానిపై ఆ రశీదులో పేర్కొనాలి: 
వైద్యం మీద ప్రజల ప్రస్తుతం 62శాతం ఖర్చు చేస్తున్నారు దాన్ని 2025 నాటికి 30 శాతానికి తగ్గించాలి:


సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సహా ఉపముఖ్యమంత్రి 
ఆళ్ల నాని, డాక్టర్‌ సుజాతారావు సహా నిపుణుల కమిటీలో సభ్యులు, సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image